• Home » Water Polo

Water Polo

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు  కొనసాగుతున్న వరదనీరు

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరదనీరు

Flood Water: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. అయితే ఎగువన ఉన్న సుంకేసుల నుంచి 4,345 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, విద్యుత్‌ ఉత్పాదనతో 26,817 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.

Rural Development Dept : వాటర్‌షెడ్‌ పనులకూ సోషల్‌ ఆడిట్‌

Rural Development Dept : వాటర్‌షెడ్‌ పనులకూ సోషల్‌ ఆడిట్‌

ఉపాధి హామీ పథకంలో అవినీతిపై సోషల్‌ ఆడిట్‌, క్వాలిటీ కంట్రోల్‌ తనిఖీలు చేపట్టినట్లుగానే వాటర్‌షెడ్‌ పనులపై కూడా ఈ తనిఖీలు చేపట్టాలని గ్రామీణాభివృద్ధిశాఖ నిర్ణయించింది.

Ycp : నిధులు గుటుక్కు..!

Ycp : నిధులు గుటుక్కు..!

ఆ ఊళ్లో ఐదేళ్ల నుంచి తాగునీటి సమస్యలేదు. రక్షిత మంచినీటి పథకం నుంచి కావాల్సినంత నీరు అందుతోంది. 2019లో తాగునీటి ఎద్దడి ఏర్పడటంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం ట్యాంకర్లతో నీటిని అందించింది. ఆ తరువాత వాటర్‌ ట్యాంకర్ల అవసరమే పడలేదు. కానీ ట్యాంకర్లతో నీరు తెచ్చి గ్రామస్థుల దాహార్తిని తీర్చినట్లు నకిలీ రికార్డులను సృష్టించి సుమారు రూ.16 లక్షలు మింగేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. ఇదే ..

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి

తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి

నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా మని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సోద రుడు డాక్టర్‌ లక్ష్మిప్రసాద్‌రెడ్డి తెలిపారు.

నీటి కోసం ముందు చూపు

నీటి కోసం ముందు చూపు

నీటిని పొదుపుగా వాడుకోవడం రామసముద్రం మండల రైతులకే తెలిసినట్లుంది.

Destruction : కొప్పర్తి కోసం పైపులైన్లు ధ్వంసం

Destruction : కొప్పర్తి కోసం పైపులైన్లు ధ్వంసం

కొప్పర్తి మెగా ఇండస్ట్రి యల్‌ పార్కుకు తాగునీటిని తీసుకువెళ్లే పైపులైను ఏర్పాటులో శేషయ్యగారిపల్లెకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పండగ పూటకూడా తాగునీటి కోసం బిందెలతో పరుగులెత్తాల్సి వచ్చింది.

ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌

ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌

జల్‌జీవన్‌ మిషన్‌ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఇంటికి తాగునీటి కొళాయి కనెక్షన్‌ సదుపాయం కల్పించడంతో పాటు వంద శాతం కనెక్షన్లను నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

మైలవరం నుంచి పెన్నాకు నీరు విడుదల,

మైలవరం నుంచి పెన్నాకు నీరు విడుదల,

మైలవరం జలాశయం గేట్లు ఎత్తి 400 క్యూసె క్కుల నీటిని పెన్నానదికి వదిలినట్లు మైలవరం జలాశయ డీఈఈ నరసింహమూర్తి, ఏఈఈ గౌత మ్‌రెడ్డి తెలిపారు.

రెడ్డిచెరువును కబ్జా చేస్తున్న అక్రమార్కులు

రెడ్డిచెరువును కబ్జా చేస్తున్న అక్రమార్కులు

మండలంలోని రెడ్డిపల్లె, కొండూరు గ్రామానికి చెందిన రెడ్డి చెరువును సుమారు 20 ఎకరాలను ఎక్స్‌కవేటర్లు పెట్టి చదను చేసి అక్రమార్కులు ఆక్రమించారు. శుక్రవారం డోజర్లు, ఎక్స్‌కవేటర్లు ట్రాక్టర్లు పెట్టి చదును చేస్తుండగా స్థానికులు రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతోవీఆర్వో దొరబాబు, ఆర్‌ఐ కరీముల్లా చెరువు దగ్గరకు వెళ్లేసరికి ఆక్రమణదారులు పరారైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

మైలవరం జలాశయం నుంచి నీరు విడుదల

మైలవరం జలాశయం నుంచి నీరు విడుదల

మైలవరం జలాశయం నుంచి ఉత్తరకాలువకు 50 క్యూసెక్కుల నీటిని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇనచార్జ్‌ భూపేష్‌రెడ్డిలు శుక్రవారం విడుదల చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి