• Home » Vote

Vote

Election Commission: బిహార్‌లో 35.5 లక్షల ఓట్ల తొలగింపు

Election Commission: బిహార్‌లో 35.5 లక్షల ఓట్ల తొలగింపు

బిహార్‌లో ఎన్నికల కమిషన్‌ ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఐఎస్ఆర్‌ కారణంగా 35.5 లక్షల మంది పేర్లను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Voters: జిల్లా ఓటర్ల సంఖ్య 15,71,402

Voters: జిల్లా ఓటర్ల సంఖ్య 15,71,402

తాజా ఓటర్ల జాబితా మేరకు ఈనెల ఒకటో తేదీనాటికి జిల్లావ్యాప్తంగా 15,71,402 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

EC Vs Rahul Gandhi: అది తప్పవుతుంది, రాహుల్ డిమాండ్‌ అపాయకరం

EC Vs Rahul Gandhi: అది తప్పవుతుంది, రాహుల్ డిమాండ్‌ అపాయకరం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ త్రోసిపుచ్చింది. పోలింగ్ సందర్భంలోని సీసీ టీవీ ఫుటేజ్ బహిరంగ పర్చాలన్న డిమాండ్ సరైందికాదని అభిప్రాయపడింది. ఓటర్ల గోప్యత, వారి భద్రతా సమస్యలకు..

ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డుల జారీ ఈసీ

ఇకపై 15 రోజుల్లోనే ఓటరు కార్డుల జారీ ఈసీ

కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారితో పాటు, పాత వాటిల్లో వివరాలు మార్చుకున్న వారికి కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.

Breaking News: నేటి తాజా వార్తలు..

Breaking News: నేటి తాజా వార్తలు..

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

MLC Elections: ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్

MLC Elections: ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్

ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ఆయన అన్నారు.

Election order : 27న ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్పెషల్‌ సీఎల్‌

Election order : 27న ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్పెషల్‌ సీఎల్‌

మ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోలింగ్‌ రోజున(ఈ నెల 27) స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌...

Delhi Assembly Elections: రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లు ఎంత ఉన్నారో తెలుసా..

Delhi Assembly Elections: రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లు ఎంత ఉన్నారో తెలుసా..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం రానే వచ్చింది. ఈసారి రేపు (ఫిబ్రవరి 5న) జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొననున్నారు. అయితే ఢిల్లీలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

AP Chief Secretary : ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఓటు: ఎంకే మీనా

AP Chief Secretary : ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఓటు: ఎంకే మీనా

దేశ పౌరులుగా, ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

CM Chandrababu : కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్‌

CM Chandrababu : కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్‌

ఎన్డీయే కార్యకర్తలంతా కష్టపడి 21 పార్లమెంటు సీట్లు గెలిపించారని, ఇంకొంచెం కష్టపడి ఉంటే 25కు 25 సీట్లూ గెలిచేవాళ్లమని సీఎం చంద్రబాబు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి