• Home » Vote

Vote

MLC Elections: ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్

MLC Elections: ఓటు వేసిన చంద్రబాబు, లోకేష్

ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని.. ఓటు వేయడం మన బాధ్యతని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. భారత దేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని.. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ఆయన అన్నారు.

Election order : 27న ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్పెషల్‌ సీఎల్‌

Election order : 27న ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్పెషల్‌ సీఎల్‌

మ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోలింగ్‌ రోజున(ఈ నెల 27) స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌...

Delhi Assembly Elections: రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లు ఎంత ఉన్నారో తెలుసా..

Delhi Assembly Elections: రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లు ఎంత ఉన్నారో తెలుసా..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం రానే వచ్చింది. ఈసారి రేపు (ఫిబ్రవరి 5న) జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొననున్నారు. అయితే ఢిల్లీలో మొత్తం ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

AP Chief Secretary : ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఓటు: ఎంకే మీనా

AP Chief Secretary : ప్రజాస్వామ్యానికి మూల స్తంభం ఓటు: ఎంకే మీనా

దేశ పౌరులుగా, ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

CM Chandrababu : కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్‌

CM Chandrababu : కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్‌

ఎన్డీయే కార్యకర్తలంతా కష్టపడి 21 పార్లమెంటు సీట్లు గెలిపించారని, ఇంకొంచెం కష్టపడి ఉంటే 25కు 25 సీట్లూ గెలిచేవాళ్లమని సీఎం చంద్రబాబు అన్నారు.

 AP Women voters : మొత్తం ఓటర్లు 4,14,40,447

AP Women voters : మొత్తం ఓటర్లు 4,14,40,447

రాష్ట్రంలో మరోసారి మహిళా ఓటర్లే పైచేయి సాధించారు. ప్రభుత్వాల ఏర్పాటులో వారే కీలక పాత్ర పోషించనున్నారు. 2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ...

Congress: ఓట్లు ఘనం.. సీట్లు సగం

Congress: ఓట్లు ఘనం.. సీట్లు సగం

శాసనసభ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో ఘనంగా ఓట్లను పొందినా సగం సీట్లనే కైవసం చేసుకోగలిగింది.

Elections : ముంబై ఓటు ఎటువైపు?

Elections : ముంబై ఓటు ఎటువైపు?

ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకూ కీలకం కానుంది.

New Voters: కొత్త యువ ఓటర్లు 4.74 లక్షలు

New Voters: కొత్త యువ ఓటర్లు 4.74 లక్షలు

తెలంగాణలో 4,73,838 మంది యువ ఓటర్లు కొత్తగా నమోదయ్యారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. ఈసారి కొత్తగా సుమారు 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారన్నారు.

మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు

మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు

మహారాష్ట్రలో 100 నుంచి 109 మధ్య వయసున్న ఓటర్లు 47,392 మంది ఉన్నారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి