• Home » Visakha Railway Zone

Visakha Railway Zone

MP Bharat: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు.. ఎంపీ భరత్ క్లారిటీ

MP Bharat: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు.. ఎంపీ భరత్ క్లారిటీ

విశాఖ రైల్వేస్టేషన్ అప్‌గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భరత్ తెలిపారు.

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్‌ ఏదీ

Visakhapatnam Railway Zone: విశాఖ రైల్వే జోన్‌కు గెజిట్‌ ఏదీ

విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కాలేదు. ఒడిశా అధికారులు కొత్తవలస స్టేషన్‌ను రాయగడ డివిజన్‌లో చేర్చాలన్న ఒత్తిడితో రైల్వే జోన్‌ కార్యాలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

‘‘మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది! అది... పరిహారం ఇప్పించడం! అది నా చేతుల్లో ఉండే పని కాదు. కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తోంది.

PM Narendra Modi: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన..

PM Narendra Modi: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన..

PM Modi Meeting Live Updates: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సిరిపురం కూడలికి చేరుకోనున్నా మోదీ. సిరిపురం కూడలి సమీపంలోని వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్..

విశాఖపట్నం : కొన్ని గంటల్లో.. రైల్వేకు 18వ జోన్..ఏయే డివిజన్లు ఉంటాయి?

విశాఖపట్నం : కొన్ని గంటల్లో.. రైల్వేకు 18వ జోన్..ఏయే డివిజన్లు ఉంటాయి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సుదీర్ఘ నిరీక్షణ మరికొద్ది గంటల్లో నిజం కాబోతోంది. విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని పోరాడుతున్న ఏపీ వాసుల చిరకాల వాంఛ నెరవేరే సమయం దగ్గరపడింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న విశాఖ రైల్వేజోన్‌తో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేస్తున్నారు.

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Central Minister K Rammohan Naidu: విశాఖ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

ఎన్డీయే ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన అనంతరం రైల్వే జోన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని సైతం ఇవ్వలేకపోయిందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రైల్వే జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.

Visakhapatnam : రైల్వే జోన్‌... అందని ద్రాక్ష!

Visakhapatnam : రైల్వే జోన్‌... అందని ద్రాక్ష!

విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వే జోన్‌ అందని ద్రాక్షలా ఊరిస్తోంది. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయకుండానే ఒడిశాలోని రాయగడ డివిజన్‌ పనులు ముమ్మరం చేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వాసులు మరోసారి నిరాశ చెందుతున్నారు.

Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్

Visakha Railway Zone: ఏపీకి శుభవార్త.. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుచేయాల్సిన ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’పై (Visakha Railway Zone) కొన్నేళ్లుగా నెలకొన్న సస్పెన్స్‌కు ఆగస్ట్-19తో ఫుల్‌స్టాప్ పడింది. జోన్‌ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించకుండా కాలయాపన చేస్తోందన్న మాటలు ఇకపై వినపడవ్.. కనపడవ్!.

తాజా వార్తలు

మరిన్ని చదవండి