Home » Vikarabad
లగచర్ల ఘటనలో వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు మరో 70 మందికి కోర్టులో ఊరట లభించింది.
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా తమ పిల్లల బాగోగులు తెలుసుకునేందుకు వసతి గృహానికి వచ్చిన తల్లిదండ్రులు భోజనంలో పురుగులు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్రగ్స్ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, వీటిలో సంబంధం ఉన్న నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని మైల్వార్ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో సుమారు 150 మంది విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది.
ఎలాంటి అనుమతులు లేకుండా, లైఫ్ జాకెట్లు వంటి కనీస భద్రతా చర్యలు పాటించకుండా ఓ రిసార్ట్ నిర్వాహకులు చేపట్టిన బోటు షికారు రెండు ప్రాణాలను బలి తీసుకుంది.
వాడి జంక్షన్ సమీపం హల్కట్టా షరీఫ్ వద్ద జరిగే ఉర్సు ఉత్సవాలకు హాజరయ్యే యాత్రికుల కోసం జూలై 9, 11 తేదీల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్షంగా ఆవు మెదడు తెచ్చి, ప్రయోగాత్మకంగా పాఠ్యాంశాలు బోధించారన్న ఆరోపణలతో సైన్స్ టీచర్ను విద్యాశాఖ సస్పెండ్ చేయగా, పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటనలు రాష్ట్రంలో ఆదివారం వెలుగు చూశాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం (సిట్) నుంచి పిలుపువచ్చింది.