• Home » Tuni

Tuni

Tuni Train Incident Case: తుని రైలు ఘటన కేసు ఉపసంహరణపై కాపు జేఏసీ హర్షం

Tuni Train Incident Case: తుని రైలు ఘటన కేసు ఉపసంహరణపై కాపు జేఏసీ హర్షం

తుని రైలు దహన ఘటనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవడం పట్ల రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జేఏసీ సమావేశం జరిగింది.

Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసు తిరగదోడం

Tuni Train Burning Case: తుని రైలు దహనం కేసు తిరగదోడం

తుని రైలు దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ జీవో 852 రద్దు చేసి అప్పీలకు వెళ్లనట్లు స్పష్టీకరించింది. ఈ చర్యతో కేసు తిరగదోదామని, గందరగోళానికి కారణమైన అప్పీలపై పరిశీలన జరుపాలని ఆదేశించింది.

Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కాకినాడ తుని రూరల్‌ ప్రాంతంలో కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు; వారంతా అపోలో ఫార్మసీ ఉద్యోగులు.

Kakinada: తునిలో వైసీపీకి షాక్‌!

Kakinada: తునిలో వైసీపీకి షాక్‌!

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సహా ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు మరో ఆరుగురు సోమవారం టీడీపీలో చేరిపోయారు.

తుని లెక్క.. తేలింది!

తుని లెక్క.. తేలింది!

తునిరూరల్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో రాజకీయం మరింత రస వత్తరంగా మారింది. తుని మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ ఎన్నికపై సస్పెన్షన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండో వైస్‌చైర్మన్‌ ఎన్నిక నాలుగుసార్లు వా యిదాపడిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన నాటకీయ పరిమాణాలతో వైసీపీ గందరగోళంలో పడి పోయింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఏలూరి సుధారాణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ము న్సిపల్‌ కమిషనర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే తాను మాత్రం సాధారణ కౌన్సిలర్‌గా కొనసాగుతానని కమిషనర్‌కు వెల్ల

YSRCP: తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా.. ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్..

YSRCP: తుని మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా.. ఒక్కసారిగా పెరిగిన పొలిటికల్ హీట్..

కాకినాడ: తుని మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ సుధారాణి తన పదవికి రాజీనామా చేయడం ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెంచింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం తన ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు సుధారాణి.

Tuni Municipal Election: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా

Tuni Municipal Election: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా

Tuni Municipal Election: కోరం లేకపోవడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా పడింది. ఈ ఎన్నికకు పది మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా.. కేవలం పది మంది మాత్రమే హాజరుకావడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Tuni Tension: తునిలో ఉద్రిక్తత.. రహస్య ప్రాంతాల్లో వైసీపీ కౌన్సిలర్లు.. టీడీపీ ఆగ్రహం

Tuni Tension: తునిలో ఉద్రిక్తత.. రహస్య ప్రాంతాల్లో వైసీపీ కౌన్సిలర్లు.. టీడీపీ ఆగ్రహం

Tuni Tension: తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల రసాభాసగా మారింది. ఎన్నికలకు టీడీపీ కౌన్సిలర్లు ఇప్పటికే సమావేశానికి హాజరుకాగా.. వైసీపీ కౌన్సిలర్లను మాత్రం రహస్య ప్రాంతాల్లో దాచేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Mudragada: నోటీసు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన ముద్రగడ

Mudragada: నోటీసు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన ముద్రగడ

తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మంగళవారం జరగనున్న నేపథ్యంలో కౌన్సిలర్లను ఎన్నికకు రాకుండా చేసేందుకు వైఎస్పార్‌సీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేశారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఎన్నికకు హాజరవుతారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

AP News: ఎన్నికలకు కౌన్సిలర్లను  రాకుండా నిర్బంధిస్తున్న  వైఎస్సార్‌సీపీ

AP News: ఎన్నికలకు కౌన్సిలర్లను రాకుండా నిర్బంధిస్తున్న వైఎస్సార్‌సీపీ

కాకినాడ జిల్లా, తుని మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మూడోసారి కూడా వాయిదా పడింది. ఉదయం 11గంటలకు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా, వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ ఇంట్లో నిర్బంధించారు. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. తిరిగి మంగళవారం వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి