Home » Toll Plaza
ఏర్పేడు మండలంలోని మేర్లపాక సమీపంలో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై శుక్రవారం నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.
ప్రయాణాల్లో తరచూ టోల్ ట్యాక్స్, ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ లతో ఇబ్బంది పడుతున్నారా.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక బంపరాఫర్ తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని జాతీయ రహదారులపై ఇక ఫ్రీగా..
ఔటర్ రింగ్ రోడ్డుపై ఏర్పాటుచేసిన టోల్ ప్లాజాలో లేన్లన్నీ మూసి వేసి కేవలం రెండు మాత్రమే ఓపెన్ చేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పదేళ్ల క్రితం 8లేన్లతో నిర్మించిన ఔటర్ రింగ్రోడ్డుపై టోల్ ప్లాజాను ఏర్పాటు చేశారు. అయితే.. ప్రస్తుతం దీంట్లో కేవలం రెండింటిని మాత్రమే తెరుసంతున్నారు.
శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎంపిక చేసిన టోల్ప్లాజాల వద్ద ఏఎన్పీఆర్, ఫాస్టాగ్ ఆధారిత టోలింగ్ను అమలు చేయనున్నారు
మే 1 నుంచి వాణిజ్య వాహనాలకు జీఎన్ఎస్ఎస్ ఆధారిత టోల్ విధానం ప్రారంభం కానుంది ఎంత దూరం ప్రయాణిస్తే అంత చార్జీ కట్ అయ్యే విధంగా, జీపీఎస్ ఆధారితంగా టోల్ వసూలు ఉంటుంది
Toll Fee Rules: వాహనం టోల్ గేట్ దాటాలంటే ట్యాక్స్ కట్టాల్సిందే. వాహనాన్ని బట్టి ట్యాక్స్ రుసుము ఉంటుంది. అయితే, ప్రభుత్వ వర్గాలు, ప్రముఖులతో పాటు.. కొందరు సామాన్యులకు కూడా ఈ టోల్ చెల్లింపులో మినహాయింపు ఉంటుందని మీకు తెలుసా.. ఆ నిబంధనలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
వాహనదారులకు నిజంగా ఇది పిడుగు లాంటి వార్తే. ఏప్రిల్ 1వతేదీ నుంచి మళ్లీ టోల్ గేట్ రుసులు పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్థయం తీసుకుంది. రూ.5 నుండి రూ.25 వరకు పెంచనున్నారు. ఒకటో తేదీనుంచి పెంచిన రేట్లు అమల్లోకి వస్తాయి.
టోల్ పాయింట్ల వద్ద ఏకపక్షంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్త టోల్ వసూళ్లు, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ క్రమంలో నిబంధనలను సవరిస్తూ మంగళవారం నోటిఫికేషన్ను జారీ చేసింది.
నల్లగొండ జిల్లాలోని కొర్లపహాడ్ టోల్ప్లాజా వద్ద ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు అర్ధాంతరంగా నిలిచిపోయింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) మోకాలడ్డడంతో నిర్మాణ సంస్థ ఆటోమెటిక్ డేటా ప్రాసెస్ (ఏడీపీ) పనులను నిలిపేసింది.
జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.