Home » Telangana crossbow Team
తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.
ఆగ్రాలోని ఏకలవ్య స్టేడియం (Eklavya Stadium Agra) వేదికగా జనవరి 19 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ద్వితీయ సంసద్ ఖేల్ స్పర్ధాలో (Dwitiya sansadh khel spardha) తెలంగాణ క్రాస్బో టీమ్ (Telangana crossbow Team) పాల్గొంది.