• Home » TDP

TDP

Talliki Vandanam: తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారం మానాలి.. లేదంటే..: మంత్రి లోకేష్

Talliki Vandanam: తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారం మానాలి.. లేదంటే..: మంత్రి లోకేష్

'తల్లికి వందనంలో రూ.13వేలు ఇచ్చి, రూ.2వేలు నా ఖాతాలో పడ్డాయన్న వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు' అన్నారు మంత్రి నారా లోకేష్. 'వైసీపీ ప్రచారం చేస్తున్న మాటల్ని రుజువు చేయాలని, లేకుంటే..

Chandrababu: ఇక ఉపేక్షించను

Chandrababu: ఇక ఉపేక్షించను

రౌడీయిజం చేసి పెత్తనం చేయాలనుకునే వారి ఆటలు సాగనివ్వను.. ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు. ఇకపై ఉపేక్షించను. బీకేర్‌ఫుల్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

ఏడాది పాలనలో మైనార్టీలకు మహర్దశ మంత్రి ఫరూక్‌ ఉద్ఘాటన

ఏడాది పాలనలో మైనార్టీలకు మహర్దశ మంత్రి ఫరూక్‌ ఉద్ఘాటన

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవగా, కూటమి ప్రభుత్వం సుపరిపాలనవైపు వేగంగా ముందుకు వెళ్తోందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు.

AP State Event: విమాన దుర్ఘటనతో ఏడాది వేడుకలు రద్దు

AP State Event: విమాన దుర్ఘటనతో ఏడాది వేడుకలు రద్దు

అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం గురువారం రాష్ట్రస్థాయి వేడుకగా నిర్వహించ తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రద్దయింది.

Chandrababu: మాట నిలబెట్టుకున్నాం

Chandrababu: మాట నిలబెట్టుకున్నాం

ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. ఇచ్చిన హామీని అమలు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Bonda Uma: అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..

Bonda Uma: అందుకే వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది..

Bonda Uma: గత ప్రభుత్వంలో ఉన్న రోడ్లు.. ఈ ఏడాది పాలనలో ఉన్న రోడ్లు చూస్తేనే ప్రజలకు అర్ధమవుతుందని ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తప్పకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

Chandrababu: విశాఖలో ఏవియేషన్‌ వర్సిటీ

Chandrababu: విశాఖలో ఏవియేషన్‌ వర్సిటీ

విశాఖపట్నంలో సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖకు సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. దానికితగ్గ పరిశీలన చేయాలని కోరారు.

Women: మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

Women: మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

‘అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్‌లో జరిగిన చర్చను చూస్తే చాలు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది’ అని జగన్‌ను ఉద్దేశించి కూటమి నేతలు పేర్కొన్నారు.

Anagani: విజన్‌తో ముందడుగు

Anagani: విజన్‌తో ముందడుగు

సీఎం చంద్రబాబు నేతృత్వంలో విజన్‌-2047తో ముందడుగు వేస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు.

Rayapati Sailaja: ప్రభుత్వం మారినా మహిళలను తిట్టే సంస్కృతి పోలేదు..

Rayapati Sailaja: ప్రభుత్వం మారినా మహిళలను తిట్టే సంస్కృతి పోలేదు..

Rayapati Sailaja: జర్నలిస్టు ముసుగులో మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో నోరు పారేసుకుంటారా.. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని ఆమె ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి