• Home » Senior citizens

Senior citizens

AP Elder Pensioners: మా పింఛన్ల ముందు ఆ బటన్లెంత

AP Elder Pensioners: మా పింఛన్ల ముందు ఆ బటన్లెంత

ఏసీ గదుల్లో కూర్చోకుండా నేనే ముందుండి పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. బటన్ నొక్కే పాలన కాదు, ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించడమే నిజమైన సేవ అని అన్నారు

Central Government : ప్రజలందరికీ పింఛను!

Central Government : ప్రజలందరికీ పింఛను!

దేశంలోని ప్రజలు అందరికీ కొత్త పింఛను పథకం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

 Visakhapatnam : విశాఖలో వృద్ధురాలి మృతి

Visakhapatnam : విశాఖలో వృద్ధురాలి మృతి

విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం మల్లివీడు గ్రామానికి చెందిన రేణుకా మహంతి కాళ్లు, చేతులు లాగేయడం, తీవ్రమైన జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలతో

Arvind Kejriwal: 60 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వైద్యం

Arvind Kejriwal: 60 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వైద్యం

'సంజీవిని యోజన' కింద సీనియర్ సిటిజన్లకు ఎంత ఖర్చయినా ఉచిత వైద్యం అందిస్తామని, ఖర్చుకు పరిమితంటూ లేదని కేజ్రీవాల్ చెప్పారు. ఇందుకోసం ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొదలవుతుందని చెప్పారు.

AP Govt : పెన్షన్‌ అనర్హులకు నోటీసులు

AP Govt : పెన్షన్‌ అనర్హులకు నోటీసులు

రాష్ట్రంలో అర్హత లేని వారికి సామాజిక భద్రతా పింఛన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వృద్ధుల సంరక్షణకు పాలసీ

వృద్ధుల సంరక్షణకు పాలసీ

వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్‌ యాదవ్‌ వెల్లడించారు.

రేపు సీనియర్‌ సిటిజన్ల ఆరోగ్య పథకం ప్రారంభం

రేపు సీనియర్‌ సిటిజన్ల ఆరోగ్య పథకం ప్రారంభం

ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన సీనియర్‌ సిటిజన్లందరికీ అమలు చేయనున్న ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన(ఏబీ పీఎంజేఏవై)ను ప్రధాని నరేంద్ర మోదీ...

అనారోగ్యంతో ఎవరికీ భారం కాకూడదని.. వృద్ధ దంపతుల ఆత్మహత్య

అనారోగ్యంతో ఎవరికీ భారం కాకూడదని.. వృద్ధ దంపతుల ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులు ఎవరికీ భారం కాకూడదని భావించి గడ్డి మందు తాగి తనువులు చాలించారు.

Railways: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. మీ కోసం కొత్త రూల్స్.. ఇకపై రైళ్లలో మీరు..

Railways: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. మీ కోసం కొత్త రూల్స్.. ఇకపై రైళ్లలో మీరు..

భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. దీని వల్ల 60ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగుమం చేసింది.

‘ఆయుష్మాన్‌ భారత్‌’లో అర్హులైన వృద్ధులను చేర్చండి

‘ఆయుష్మాన్‌ భారత్‌’లో అర్హులైన వృద్ధులను చేర్చండి

‘ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా’ పథకంలో అర్హులైన వృద్ధులను చేర్పించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి