• Home » Satyavedu

Satyavedu

LG Powers Andhra: ఏపీలో ఎల్జీ అడుగు

LG Powers Andhra: ఏపీలో ఎల్జీ అడుగు

కోరియా దిగ్గజం ఎల్జీ శ్రీసిటీలో ₹5,800 కోట్ల పెట్టుబడితో భారీ తయారీ పరిశ్రమను ప్రారంభించనుంది. మంత్రి లోకేశ్‌ భూమిపూజ చేయగా, ఈ ప్రాజెక్టుతో ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్‌గా ఎదగనుంది

LG Investment: రూ.5 వేల కోట్లు 2 వేల ఉద్యోగాలు

LG Investment: రూ.5 వేల కోట్లు 2 వేల ఉద్యోగాలు

తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎల్‌జీ 5,001 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ యూనిట్‌ ద్వారా 2 వేల ఉద్యోగాలు సృష్టించాలని ఎల్‌జీ ప్రకటించింది

MLA Adimulam Koneti: సంచలన విషయాలు బయటపెట్టిన ఆదిమూలం కుమార్తెలు

MLA Adimulam Koneti: సంచలన విషయాలు బయటపెట్టిన ఆదిమూలం కుమార్తెలు

తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఆయనపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలను మీడియాకు విడుదల చేసింది.

TDP MLA: ఇదేందయ్యా ఇది.. ఈ ఏజ్‎లో ఏంట్రా ఈ పనులు

TDP MLA: ఇదేందయ్యా ఇది.. ఈ ఏజ్‎లో ఏంట్రా ఈ పనులు

తిరుపతిలోని బీమాస్ హోటల్‌లో తనపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి చేశాడని బాధితురాలు మీడియాకు వెల్లడించింది. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‎కు లేఖ రాశానని తెలిపింది. ఆయన చైన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Desam: రాసలీలల ఎమ్మెల్యే.. టీడీపీ నుంచి సస్పెన్షన్

Telugu Desam: రాసలీలల ఎమ్మెల్యే.. టీడీపీ నుంచి సస్పెన్షన్

రాసలీలల ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది..

ChandraBabu: పవన్‌తో జగన్ సంసారం చేయగలడా?

ChandraBabu: పవన్‌తో జగన్ సంసారం చేయగలడా?

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నీతి, నిజాయితీగా రాజకీయాలు చేస్తారని.. అటువంటి వ్యక్తిపై వైసీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ విమర్శలు చేయడం బాధకరమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంటంటూ సీఎం వైయస్ జగన్‌ను చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌కు ఏ మాత్రం సిగ్గున్నా పవన్ కల్యాణ్‌తో సంసారం చేయగలడా? అని సూటిగా నిలదీశారు.

 AP Politics: ఆదిమూలం దెబ్బతో దిగొచ్చిన వైసీపీ హైకమాండ్

AP Politics: ఆదిమూలం దెబ్బతో దిగొచ్చిన వైసీపీ హైకమాండ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వైఎస్ఆర్ సీపీ దృష్టిసారించింది. అభ్యర్థుల మార్పు ప్రక్రియ కంటిన్యూ చేస్తోంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాత్రం హై కమాండ్ మాట వినలేదు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. దీంతో వైసీపీ హైకమాండ్ దెబ్బకు దిగొచ్చి అభ్యర్థిని మార్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి