Home » Sabitha Indra Reddy
అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఏ పార్టీ అయినా స్వాగతించాల్సిందేనని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. పథకాల విషయంలో విమర్శలు చేసుకుంటూ పోతే అర్హులైన పేద, బడుగు వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
‘ప్రజా సమస్యలు పట్టించుకోరా.. అసలు మీరు పని చేస్తున్నారా.. లేక టైంపాస్ కోసం కార్యాలయానికి వస్తున్నారా?’ అంటూ బడంగ్పేట్ కార్పొరేషన్ అధికారుల పని తీరుపై మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్లానింగ్లేని పాలన నడుస్తోందని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చే దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ధ్వజమెత్తారు.
దమ్ముంటే.. ‘స్థానిక’ ఎన్నికలు జరపండి.. అంటూ మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో విఫలమైందని ఆమె విమర్శించారు.
సీబీఐ కోర్టు తాను నిర్దోషిగా ప్రకటించిన తీర్పుపై సబిత సంతోషం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం చేసిన పోరాటం చివరికి విజయమిచ్చిందని తెలిపారు.
గాలి జనార్దన్ రెడ్డికి ఏడేళ్ల జైలుశిక్ష నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవి అనర్హతలోకి వెళ్లే అవకాశం ఉంది.సీబీఐ కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించడంతో సబిత న్యాయం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.
సీబీఐ కోర్టు ఓఎంసీ కేసులో మంగళవారం (మే 6) తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు
అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని రంగాల్లో విఫలమైందని మాజీమంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. అంతేగాక కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు తులం బంగారం ఇస్తామని నమ్మబలికి మోసం చేసిందని ఆమె విమర్శించారు.
Sabitha Indrarreddy illness: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. నిన్న కేసీఆర్ నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలోనే సబిత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్ అంటూ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy) పాలిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి(MLA Pattolla Sabitha Indra Reddy) విమర్శించారు.