Home » Revanth Reddy
దేశ భద్రత నేపథ్యంలో పాకిస్థానీయులను వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్లోని 208 మంది పాకిస్థానీయులు ఈ నెలాఖరు వరకు దేశం విడిచి వెళ్లాలని డీజీపీ స్పష్టం చేశార
16 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.2,44,962 కోట్ల పెట్టుబడులను సాధించింది. జపాన్ పర్యటనలో రూ.12,600 కోట్ల పెట్టుబడులకు సీఎం రేవంత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకకు పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జపాన్ పర్యటన ఫలవంతంగా ముగిసింది. రూ.12,062 కోట్ల పెట్టుబడులు, 30,500 ఉద్యోగాలు సాధించడమేకాకుండా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి
కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఆర్సీ నివేదిక ఆధారంగా లగచర్ల, పరిగి ఘటనలపై తీవ్ర విమర్శలు చేశారు
పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని భారతీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాహుల్ గాంధీ తదితరులు దాడిని అమానవీయంగా మరియు దిగ్ర్భాంతికరంగా అభివర్ణించారు, ఉగ్రవాదులను వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ యువతకు జపాన్లోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 500 ఉద్యోగాలు హెల్త్కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగాలలో అందుబాటులో ఉంటాయని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు
CM Revanth Tour: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు జపాన్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా శుక్రవారం రెండు సంస్థలు.. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. ఆ క్రమంలో రుద్రారంలో తోషిబా కంపెనీ.. తన పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఏఐసీసీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. గాడ్సే వారసులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. గాంధీ వారసులకు, గాడ్సే వారసుల మధ్య రాజకీయ పోరాటం కొనసాగుతుందని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
KTR:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హెచ్సీయూలో ఫుల్ బాల్ ఆడేందుకు వెళ్లి.. ఆ భూములపై ఆయన కన్ను పడిందన్నారు.