• Home » Revanth Reddy

Revanth Reddy

Hyd Land Rate: హైదరాబాద్‌లో ఎకరం రూ.104.74 కోట్లు!

Hyd Land Rate: హైదరాబాద్‌లో ఎకరం రూ.104.74 కోట్లు!

Land Sale: హైదరాబాద్ శివారులోని భూములను అమ్మేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. TGIIC ద్వారా 66ఎకరాలు విక్రయానికి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో రాయదుర్గంలో ఎకరం భూమి ధర 104.74 కోట్లుగా TGIIC నిర్ధారించింది.

KTR Vs Revanth Reddy: మన ఖర్మ కాలి రేవంత్ రెడ్డి..

KTR Vs Revanth Reddy: మన ఖర్మ కాలి రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. మన ఖర్మ కాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాడన్నారు. అటు ఇటు కానోడు పరిపాలిస్తే.. ఇలాగే ఉంటుందని చెప్పారు.

CM Revanth Reddy: కేసీఆర్ వల్లే పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలే: రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: కేసీఆర్ వల్లే పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలే: రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టుతోపాటు దిండి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులను అడ్డగించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే సమయంలో కేసీఆర్‎ గత ప్రభుత్వ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy to Ashwini Vaishnaw: కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

Revanth Reddy to Ashwini Vaishnaw: కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

తెలంగాణ రాష్ట్రాన్ని సెమీ కండక్టర్ పరిశ్రమలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. తాజాగా కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి, రాష్ట్రంలో మైక్రో ఎల్ఈడి, ASIP వంటి అధునాతన టెక్నాలజీ ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

MP Kiran Kumar Reddy: కాళేశ్వరం అవినీతిపై కేటీఆర్‌కు సమాధానం చెప్పే దమ్ము లేదు

MP Kiran Kumar Reddy: కాళేశ్వరం అవినీతిపై కేటీఆర్‌కు సమాధానం చెప్పే దమ్ము లేదు

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయగా, కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చారు.

KTR : సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..

KTR : సీఎంల భేటీపై కేటీఆర్ హాట్ కామెంట్స్..

తెలుగు రాష్ట్రాల్లో నీటి వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆ సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.

Telangana: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాలను నిర్ధారించిన ప్రభుత్వం

Telangana: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాలను నిర్ధారించిన ప్రభుత్వం

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లకు సిద్ధమైంది. ఎందుకంటే ప్రభుత్వం తాజాగా జడ్పీటీసీ (ZPTC), ఎంపీటీసీ (MPTC), పంచాయతీ స్థానాల పట్ల కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana government: మరో 2,500 కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం

Telangana government: మరో 2,500 కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం నిర్వహించిన ..

CM Revanth Reddy: నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు

CM Revanth Reddy: నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదు

మూడు అడుగులున్న స్థానిక నేత ఎగిరెగిరి పడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పదేళ్లు అవకాశం ఇచ్చినా తుంగతుర్తికి నీళ్లు ఎందుకు తేలేదంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ సీఎం సూటిగా ప్రశ్నించారు. తుంగతుర్తికి నీరు తేవడమంటే.. గ్లాస్‌లో సోడా పోసినట్లు కాదంటూ చురకలంటించారు.

Telugu States CMs Meeting: న్యూఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ !

Telugu States CMs Meeting: న్యూఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ !

తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి