Home » Revanth Reddy
సీఎం రేవంత్రెడ్డి తమ స్కూల్ డ్రాపవుట్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ‘‘దేశం కోసం జాతీయ భావంతో పనిచేసే ఆలోచనా విధానాన్ని మా స్కూల్లో నేర్పిస్తారు. కానీ ఆ విధానంలో రేవంత్ దారితప్పారు
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీ నూతన కార్యవర్గ ఖరారుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మీ రాష్ట్రంలో కనీసం ఒక్కో వరల్డ్ క్లాస్ టూరిస్ట్ ప్లేస్ ఏర్పాటు చేయండని ప్రధాని మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. శ్రామిక శక్తిలో మహిళల్ని మరింతగా భాగస్వాములు కావించాలన్నారు. జనం జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా పనిచేద్దామన్నారు.
తెలంగాణలో మాక్ డ్రిల్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రంలో భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించడంతోపాటు అనేక ప్రాంతాల్లో భద్రతా వ్యవస్థను కట్టదిట్టం చేయాలని అధికారులకు ఆదేశించారు. దీంతోపాటు రేపు సాయంత్రం భారత సైన్యానికి సంఘీభావంగా నిర్వహించే ర్యాలీలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఓల్డ్సిటీ మెట్రో, ఫ్లైఓవర్లు, ఎస్టీపీలు, మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సమీక్షించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు
దేశంలో కులగణన అంశం మళ్లీ చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా జనగణనతో పాటు కులగణనను చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
పదో తరగతి మెమోల్లో గ్రేడుల స్థానంలో మళ్లీ మార్కులు ప్రకటించనున్న ప్రభుత్వ నిర్ణయంపై విద్యావేత్తలు, సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి
దేశ భద్రత నేపథ్యంలో పాకిస్థానీయులను వెనక్కి పంపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని ఆదేశించారు. హైదరాబాద్లోని 208 మంది పాకిస్థానీయులు ఈ నెలాఖరు వరకు దేశం విడిచి వెళ్లాలని డీజీపీ స్పష్టం చేశార
16 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.2,44,962 కోట్ల పెట్టుబడులను సాధించింది. జపాన్ పర్యటనలో రూ.12,600 కోట్ల పెట్టుబడులకు సీఎం రేవంత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డిలో జరిగిన వేడుకకు పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు.