• Home » Revanth Cabinet

Revanth Cabinet

 Telangana Cabinet Expansion: మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ!

Telangana Cabinet Expansion: మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌ భేటీ!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం తదితర అంశాలపై చర్చలు జరిపారు

KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?

KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుందా?

KTR: రైతుల బంధును బొంద పెట్టే ప్రయత్నం చేస్తోందంటూ రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రూ.22 వేల కోట్ల దుర్వినియోగం అయిందనటం శుద్ధ తప్పు అని ఖండించారు. ప్రమాణ పత్రం ఎందుకు ఇవ్వాలో.. ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచించారు.

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్

సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆపాలని అతడికి సూచిస్తున్నారు. లేకుంటే బీసీలతో చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి తీన్మార్ మల్లన్నకు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

Minority welfare: ప్రధాని మోదీని మించిన సీఎం రేవంత్

Minority welfare: ప్రధాని మోదీని మించిన సీఎం రేవంత్

మైనార్టీల సంక్షేమానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషి స్పష్టం చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

HYderabad : కేంద్రం కనికరించేనా!

HYderabad : కేంద్రం కనికరించేనా!

కేంద్రంతో గత ప్రభుత్వంలా కాకుండా.. ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నాం. పలు కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. వివిధ పథకాల అమలుకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. వీటన్నింటినీ కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా? కేంద్ర బడ్జెట్‌లో ఈసారైనా రాష్ట్రానికి వరాలు కురిపిస్తుందా?

Revanth Govt: 317 జీవోపై చర్చకు రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Revanth Govt: 317 జీవోపై చర్చకు రేపు కేబినెట్ సబ్ కమిటీ భేటీ

జీవో-317పై కేబినెట్ స‌బ్ క‌మిటీ శుక్రవారం సాయంత్రం 4.00 గంటలకు హైదరాబాద్‌లో భేటీ కానుంది. ఈ జీవో కారణంగా ఉద్యోగుల అభ్య‌ర్థ‌న‌ల‌పై ఈ సబ్ కమిటీ చ‌ర్చించ‌నుంది.

Telangana Politics: కన్ప్యూజన్‌లో కాంగ్రెస్.. మంత్రివర్గం విస్తరణ వాయిదా..!

Telangana Politics: కన్ప్యూజన్‌లో కాంగ్రెస్.. మంత్రివర్గం విస్తరణ వాయిదా..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. ఇంకా పూర్తిస్థాయిలో మంత్రివర్గం కొలువుదీరలేదు. కేవలం రేవంత్‌తో పాటు 11మంది మంత్రులతో కేబినెట్ ఏర్పడింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయలేదు.

Telangana News: ఖరీఫ్ కార్యాచరణకు రేవంత్ ప్రభుత్వం సిద్ధం

Telangana News: ఖరీఫ్ కార్యాచరణకు రేవంత్ ప్రభుత్వం సిద్ధం

రాష్ట్రంలో ఖరీఫ్ పంట కార్యాచరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాయత్తమైంది. ఆ క్రమంలో రుణమాఫీ పథకం విధివిధానాలపై గురువారం హైదరాబాద్‌లో మంత్రులు.. టీఎస్ సీడ్స్ ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు.

Khammam Lok Sabha Seat:: ఖర్గేతో తుమ్మల భేటీ

Khammam Lok Sabha Seat:: ఖర్గేతో తుమ్మల భేటీ

ఖమ్మం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థిపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు పార్టీలోని పలువురు నాయకులు తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఖమ్మం లోక్‌సభ స్థానం అభ్యర్థి అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు.

Telangana: మంత్రుల మధ్య ‘నామినేటెడ్‌’ చిచ్చు!

Telangana: మంత్రుల మధ్య ‘నామినేటెడ్‌’ చిచ్చు!

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేటెడ్‌ పదవుల పంపిణీ.. మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది. వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే

తాజా వార్తలు

మరిన్ని చదవండి