• Home » Ravi Bishnoi

Ravi Bishnoi

Bumrah vs Bishnoi: బుమ్రా పరువు తీసిన బిష్ణోయ్.. నవ్వకండి సీరియస్ మ్యాటర్

Bumrah vs Bishnoi: బుమ్రా పరువు తీసిన బిష్ణోయ్.. నవ్వకండి సీరియస్ మ్యాటర్

Today IPL Match: ముంబై ఇండియన్స్ వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల భారీ తేడాతో నెగ్గి పాయింట్స్ టేబుల్‌లో 2వ స్థానానికి ఎగబాకింది హార్దిక్ సేన.

Tilak Varma: అందరూ తిలక్‌ను పొగుడుతున్నారు.. కానీ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

Tilak Varma: అందరూ తిలక్‌ను పొగుడుతున్నారు.. కానీ గేమ్ చేంజర్‌ను మర్చిపోతున్నారు

IND vs ENG: టీమిండియా విజయాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో విజయఢంకా మోగించింది సూర్య సేన.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ 2024(IPL 2024) ఫుల్ మజాను పంచుతోంది. బ్యాటర్ల పరుగుల వరద, బౌలర్ల వికెట్ల వేటకు తోడు ఫీల్డర్ల అద్భుత విన్యాసాలు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటర్లు, బౌలర్లు ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ మ్యాచ్ గెలవాలంటే ఫీల్డింగ్‌లోనూ రాణించడం ముఖ్యం.

ICC Rankings: టీ20ల్లో నంబర్‌వన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్

ICC Rankings: టీ20ల్లో నంబర్‌వన్‌గా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్

Team India: టీమిండియా యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్ ఐసీసీ ర్యాంకుల్లో సత్తా చాటుకున్నాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా రవి బిష్ణోయ్ అవతరించాడు. 699 పాయింట్లతో రవి బిష్ణోయ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.

IND vs NEP: భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాడు

IND vs NEP: భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాడు

ఆసియా క్రీడల్లో భాగంగా నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్ ద్వారా టీమిండియా యువ ఆటగాడు రవిశ్రీనివాసన్ సాయి కిషోర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. భారత జట్టులో చోటు కోసం ఎంతో కాలంగా ఎదురుచూసిన సాయి కిషోర్‌కు ఎట్టకేలకు ఆ అవకాశం రావడంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

IND vs NEP: జైస్వాల్ సెంచరీ, తిప్పేసిన బిష్ణోయ్.. నేపాల్‌పై టీమిండియా విజయకేతనం

IND vs NEP: జైస్వాల్ సెంచరీ, తిప్పేసిన బిష్ణోయ్.. నేపాల్‌పై టీమిండియా విజయకేతనం

ఏషియన్ గేమ్స్ 2023లో భారత జట్టు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో నేపాల్‌పై టీమిండియా 23 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. యశస్వి జైస్వాల్(100) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో మొదట టీమిండియా భారీ స్కోర్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి