Home » Rajya Sabha
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి వచ్చే నెల 9న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలో టీడీపీ పోటీ చేయకుండా, బీజేపీకి సీటు వదిలివేయాలని నిర్ణయించింది
లెజెండరీ యాక్టర్, కమల్ హాసన్ పెద్దల సభకు వెళ్లనున్నట్లు సమాచారం. ఆయనను రాజ్యసభకు పంపాలని మక్కళ్ నీది మయ్యం పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 2021 శాసనసభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న మక్కళ్ నీది మయ్యం పార్టీకి.. రాజ్యసభ సీటు ఒకటి కేటాయించేలా ఒప్పందం కుదిరినట్లు తెలియవచ్చింది.
Waqf Bill Voting: ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అనుకున్నది సాధించింది. వక్ఫ్ బిల్లును తీసుకురావాలని డిసైడ్ అయిన కేంద్ర సర్కార్.. ఎట్టకేలకు బిల్లుకు ఆమోదముద్ర వేయించుకుంది.
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి, దీని చర్చలో కేంద్ర మంత్రి రిజిజు ప్రతిపక్షాల విమర్శలను ఖండించారు. బిల్లు ముస్లింల హక్కులను పరిరక్షించేందుకేనని, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెరగనుందని తెలిపారు
ప్రజాస్వామ్యంలో పాలన చేయాల్సింది కార్యనిర్వాహక వ్యవస్థ మాత్రమేనని, కోర్టులు పాలనలో జోక్యం చేసుకోకూడదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. పార్లమెంటుకు, ప్రజలకు ప్రభుత్వమే జవాబుదారి అని రాజ్యసభలో నిర్వహించిన చర్చలో స్పష్టం చేశారు
కర్నాటక ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిన నేపథ్యంలో రాజ్యసభ అట్టుడికింది
ఇంజనీరింగ్, మెడికల్ విద్యను తమిళంలో అందిచాలని తమిళనాడు ప్రభుత్వా్న్ని తాము రెండేళ్లుగా కోరుతున్నప్పటికీ తమ ఆర్థిక ప్రయోజనాలు నెరవేరనే కారణంగా ఆ పని చేయడం లేదని అమిత్షా అన్నారు.
జమ్మూకశ్మీర్లో తీవ్రవాదం, దేశంలో నక్సలిజంతో ఎదురవుతున్న సవాళ్లు, మాదకద్రవ్యాల బెడద, ఈశాన్య ప్రాంతంలోని సమస్యలపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజ్యసభలో శుక్రవారంనాడు జరిగిన చర్చకు అమిత్షా సమాధానమిచ్చారు.