• Home » Rajiv Gandhi

Rajiv Gandhi

Mani Shankar Aiyar: రెండుసార్లు ఫెయిలైన రాజీవ్ ఎలా ప్రధాని అయ్యారో?: మణిశంకర్ అయ్యర్

Mani Shankar Aiyar: రెండుసార్లు ఫెయిలైన రాజీవ్ ఎలా ప్రధాని అయ్యారో?: మణిశంకర్ అయ్యర్

రాజీవ్‌గాంధీ, తానూ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో కలిసి చదువుకున్నామని, అప్పటి పరీక్షల్లో ఆయన ఫెయిలయ్యారని మణిశంకర్ అయ్యర్ చెప్పారు. సహజంగా విశ్వవిద్యాలయం తమ రెప్యుటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షల్లో అందర్నీ ఉత్తీర్ణులను చేయాలని చూస్తుందన్నారు.

Bofors Case: కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..

Bofors Case: కుంభకోణం రూ.64 కోట్లు.. దర్యాప్తుకు రూ.250 కోట్లు.. మళ్లీ వార్తల్లోకి బోఫోర్స్ కేసు..

Bofors Case CBI Request : దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన బోఫోర్స్ కుంభకోణం కేసును (Bofors Scam) మళ్లీ తెరపైకి తెచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI). చిత్రా సుబ్రమణ్యం రాసిన కొత్త పుస్తకం బోఫోర్స్ గేట్ ఆధారంగా అమెరికాను ఈ విషయంలో సీబీఐ..

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో తగ్గిన తెలుగు వారి ప్రాభవం

CM Revanth Reddy: దేశ రాజకీయాల్లో పీవీ నరసింహరావు, ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు చక్రం తిప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ నేడు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లిందని ఆయన పేర్కొన్నారు.

KTR : రాసిపెట్టుకో.. రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం

KTR : రాసిపెట్టుకో.. రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం

‘తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పెట్టి.. ఆ తల్లి ఆత్మను అవమానించావ్‌! మేం అధికారంలోకి వచ్చాక సకల మర్యాదలతో రాజీవ్‌ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తాం.

KTR: రాజీవ్‌ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు

KTR: రాజీవ్‌ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినచోట కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

CM Revanth Reddy: గాంధీల గొప్పతనం గాడిదలకేం తెలుసు?

CM Revanth Reddy: గాంధీల గొప్పతనం గాడిదలకేం తెలుసు?

గాంధీల గురించి ఈ గాడిదలకు ఏం తెలుసు? అంటూ బీఆర్‌ఎస్‌ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రాణ త్యాగం, పదవుల త్యాగమంటే గాంధీ కుటుంబానిదేనని చెప్పారు.

Secretariat: నేడు సీఎం చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ విగ్రహ ఆవిష్కరణ

Secretariat: నేడు సీఎం చేతుల మీదుగా రాజీవ్‌గాంధీ విగ్రహ ఆవిష్కరణ

రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆవిష్కరించనున్నారు.

క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే!

క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డే!

ప్రస్తుత రాజకీయాల్లో క్రైమ్‌.. లూజ్‌ లీడర్లకు సరైన మొగుడు రేవంత్‌రెడ్డేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

Congress vs BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka: రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం

Telangana: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి