• Home » Puri Jagannadh

Puri Jagannadh

Puri Srimandir Flag: ఇదేం విడ్డూరం.. పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గరుడ

Puri Srimandir Flag: ఇదేం విడ్డూరం.. పూరీ జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గరుడ

Puri Srimandir Flag: పూరీ జగన్నాథుడి ఆలయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఓ గరుడ పక్షి పరమ పవిత్రమైన శ్రీ మందిరం గోపురం జెండాను ఎత్తుకెళ్లింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పూరీ రత్నభాండాగారంలో పురాతన ఆయుధాలు

పూరీ రత్నభాండాగారంలో పురాతన ఆయుధాలు

పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారం నుంచి విలువైన వస్తువుల తరలింపు సందర్భంగా గత యుద్ధాల్లో ఉపయోగించిన కత్తులు, ఈటెలు, బరిశెలు వంటి పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. లోపలి గదిలోని చెక్కపెట్టెల వద్ద ఈ ఆయుధాలు కనిపించాయని,

Ratna bhandar puri: రత్న భాండాగారం నుంచి నగలు బయటకు తరలింపు.. కీలక ప్రకటన

Ratna bhandar puri: రత్న భాండాగారం నుంచి నగలు బయటకు తరలింపు.. కీలక ప్రకటన

యావత్ దేశం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన పూరి జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. సుమారు 46 ఏళ్ల తర్వాత భాండాగారంలోని విలువైన నగలు, బంగారు ఆభరణాలను 11 మందితో కూడిన ప్రత్యేక బృందం బయటకు తీసుకొచ్చింది.

Puri: రత్నభాండాగారాన్ని తెరిచిన ఎస్పీకి అస్వస్థత

Puri: రత్నభాండాగారాన్ని తెరిచిన ఎస్పీకి అస్వస్థత

పూరీ జగన్నాథుడి రత్నభాండాగారాన్ని(Puri Ratna Bhandar) ఒడిశా అధికారుల బృందం ఆదివారం విజయవంతంగా బయటకి తీసుకువచ్చింది. బయటకి తెచ్చిన వెంటనే సిబ్బంది భాండాగార పెట్టెలను శుభ్రం చేశారు.

Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం

Puri Ratna Bhandar: పూరీలో తెరుచుకున్న రత్నభాండాగారం.. లోపలకి వెళ్లిన బృందం

పూరీ జగన్నాథ స్వామి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ఆధివారం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఆలయ పూజారులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. మరికాసేపట్లో రత్న భాండాగారాన్ని అధికారులు తెరవనున్నారు.

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ నిర్ణయించింది.

Bhubaneswar: పూరీ శ్రీక్షేత్రంలో భక్తులకు అందుబాటులోకి శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌

Bhubaneswar: పూరీ శ్రీక్షేత్రంలో భక్తులకు అందుబాటులోకి శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌

భువనేశ్వర్‌: ఒడిశాలో సుప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు 'శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌' ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి.

Puri Stampede: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట..10 మందికి గాయాలు

Puri Stampede: పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట..10 మందికి గాయాలు

ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను పూరీ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Vande Bharat Express : ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన మోదీ

Vande Bharat Express : ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన మోదీ

ఒడిశా తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.

Puri : పురి దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం... ముగ్గురికి గాయాలు...

Puri : పురి దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం... ముగ్గురికి గాయాలు...

ఒడిశా (Odisha)లోని పురి (Puri) జిల్లాలో బుధవారం రాత్రి దుకాణాల సముదాయం (shopping complex)లో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం

తాజా వార్తలు

మరిన్ని చదవండి