Home » Prabhakara Rao
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకరరావును సెట్ అధికారులు రెండో రోజు బుధవారం విచారిస్తున్నారు. హార్డ్ డిస్క్లు ధ్వంసంపై విచారణ చేస్తున్నారు. ప్రణీత్ రావు, రాధ కిషన్ రావు, తిరుపతన్న ఇచ్చిన స్టేట్మెంట్లు ముందు పెట్టి అధికారులు విచారణ చేస్తున్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో గంటన్నరగా ప్రభాకర్ రావును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ఎస్ఐబీ చీఫ్ను పలు ప్రశ్నలు సంధించారు పోలీసులు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గత 14 నెలలుగా ప్రభాకర్ రావు అమెరికాలోనే తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆయన ఇండియాకు వస్తున్నారు. దీంతో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు.
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు ప్రొక్లెయిమ్డ్ అఫెండర్(ప్రకటిత నేరస్థుడు) నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో అతనిపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు అమెరికాలో గ్రీన్కార్డు మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయింది.
హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎవ్వీఎస్ఎస్ ప్రభాకర్ 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు మద్దతుగా దీక్షలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.