Home » Posani Krishna murali
సినీనటుడు పోసాని కృష్ణమురళికి సూళ్లూరుపేటలో నమోదైన కేసు నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరుకావాలని 15న నోటీసులు ఇచ్చారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనకు సంబంధించిన విచారణ ఇది
Sajjala Ramakrishna Reddy: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిలకు ఏపీ హై కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇచ్చిన వాంగ్మూలం నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు భార్గవ్రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో వారికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సినీనటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదలయ్యారు.
శుక్రవారం గుంటూరులోని సీఐడీ కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది. అది కూడా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది.
Posani bail granted: వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. పోసానికి గుంటూరు సీఐడీ కోర్టు బెయిల్ను మంజూరు చేసింది.
Posani Bail Petition: పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియగా తీర్పును గుంటూరు కోర్టు వాయిదా వేసింది. అయితే పోసానికి బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Posani : ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. జైలుకు తరలించారు. అయితే పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. అందుకోసం ఆయనను మరోసారి విచారణకు ఇవ్వాలని కోర్టుకు సీఐడీ కోరనుంది.
Posani CID custody: ఒక్క రోజు విచారణ నిమిత్తం వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోసానిని సీఐడీ విచారించనుంది.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు హద్దూపొద్దూ లేకుండా ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇప్పుడు గుంటూరు మెజిస్ట్రేట్ ముందు ఆవేశంతో ఊగిపోయారు. తన తప్పు ఉందని తేలితే మెడ నరికేయండి అంటూ రెచ్చిపోయారు.
Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. కానీ పోసాని విడుదలకు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. సీఐడీ పోలీసులు పీటీ వారెంట్పై పోసానిని ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. మంగళవారం పోసానికి కర్నూలు జేఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.