Home » Phone tapping
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ పోలీసు ఉన్నతాధికారి, బీఆర్ఎస్ నేత ఆర్.ఎ్స.ప్రవీణ్కుమార్ మాట మార్చారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫోన్ను ట్యాప్ చేయిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన ఆయన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మాజీ పోలీస్ ఉన్నతాధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం హాజరయ్యారు. విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ప్రవీణ్ కుమార్కి సిట్ అధికారులు రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఫోన్ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు తనను వేధిస్తున్నారని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.
గత ప్రభుత్వంలో సొంత ఫ్యామిలీ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించుకున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా వినాల్సినంత ఖర్మ ఏం పట్టిందని ప్రశ్నించారు.
RS Praveen: ఫోన్ ట్యాపింగ్ కేసులో వాగ్మూలం కోసం ఆర్ఎస్ ప్రవీణ్కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఆయన వాగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ హ్యాక్ చేయడంతో పాటు ఫోన్ ట్యాప్ చేస్తున్నాని ఈసీకి, డీజీపీకి ప్రవీణ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు.
Prabhakar Rao Phones Seized: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఫోన్ను సిట్ అధికారులు సీజ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు మరోసారి సిట్ విచారణకు హజరయ్యారు
ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లారు. ప్రభాకర్రావు విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు డీసీపీ విజయకుమార్, ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది.
SIT Team In Delhi: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును దాదాపు ఐదు సార్లు సిట్ అధికారులు విచారించారు. అయితే విచారణకు ప్రభాకర్ రావు సహకరించని పరిస్థితి.