• Home » Petrol Pumps

Petrol Pumps

పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. భయపడకండి: మంత్రి ఉత్తమ్

పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. భయపడకండి: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వార్తల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు.

యుద్ధం ఎఫెక్ట్‌.. మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

యుద్ధం ఎఫెక్ట్‌.. మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే నగరంలో గ్యాస్‌ కష్టాలు మొదలైన విషయం తెలిసిందే.

రాజధానిలో బంకులు ఖాళీ.. వదంతులతో అదనపు కొనుగోళ్లు

రాజధానిలో బంకులు ఖాళీ.. వదంతులతో అదనపు కొనుగోళ్లు

పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం కలిగిందని.. బంకుల్లో పెట్రోలు, గ్యాస్‌ కొరత ఏర్పడిందంటూ వ్యాపించిన....

పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: కేంద్రం

పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: కేంద్రం

దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు కంగారు పడి కొనుగోళ్లకు దిగవద్దని సూచించింది. సాధారణ కంటెయినర్లలో పెట్రోల్ నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది.

ఎల్‌పీజీ ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు, సంక్షోభం లేదు.. కేంద్రం ప్రకటన

ఎల్‌పీజీ ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు, సంక్షోభం లేదు.. కేంద్రం ప్రకటన

ఎల్‌పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, 'ప్యానిక్ బుకింగ్‌' అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది.

Petrol Pumps fraud: పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..

Petrol Pumps fraud: పెట్రోల్ బంక్‌లో సున్నా మాత్రమే చూస్తున్నారా.. అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి..

పెట్రోల్ బంక్​కు వెళ్లాక మీటర్ గమనిస్తే రీడింగ్ సున్నా (0) కనబడుతుంది. మనల్ని చూడమంటారు. అది మనకు కనిపిస్తుంది. అంతా బాగానే ఉంది అని వినియోగదారులు లైట్ తీసుకుంటారు. అయితే వినియోగదారులు గమనించాల్సింది మరొకటి ఉంది.

E20 Petrol :  E20 పెట్రోల్ ఎంతో మెరుగైంది.. అనుమానాలు అక్కర్లేదన్న కేంద్రం

E20 Petrol : E20 పెట్రోల్ ఎంతో మెరుగైంది.. అనుమానాలు అక్కర్లేదన్న కేంద్రం

పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల రూ. లక్షన్నర కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. దాదాపు 245 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు ప్రత్యామ్నాయ ఇంధన భద్రత లభించింది. దాదాపు 736 లక్షల మెట్రిక్ టన్నుల CO2 ఉద్గార తగ్గింపును సాధించింది. ఇది 30 కోట్ల చెట్లను నాటడానికి సమానం.

EOL Vehicles: ఈ వాహనాలకు పెట్రోల్ బంద్.. రోడ్ల మీదకొస్తే..!

EOL Vehicles: ఈ వాహనాలకు పెట్రోల్ బంద్.. రోడ్ల మీదకొస్తే..!

ఈ వాహనాలకు ఇవాళ్టి నుంచి పెట్రోల్ బంద్ చేసేసింది సర్కారు. రోడ్డు మీదకు వస్తే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Pollution Control: ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

Pollution Control: ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలకు..

Good News: గురు టెన్షన్ వద్దు.. పెట్రోల్ రేటు పెరిగినా నీ జేబు సేఫ్

Good News: గురు టెన్షన్ వద్దు.. పెట్రోల్ రేటు పెరిగినా నీ జేబు సేఫ్

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయనే వార్తతో ఆందోళన చెందుతున్నారా. బండిలో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఒక రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుందనుకుంటున్నారా. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్సైజ్ సుంకం పెరిగినా వాహనదారులపై ఎలాంటి భారం పడబోదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి