• Home » Penukonda

Penukonda

MINISTER SAVITHA: ప్రజాసమస్యలు వెంటనే పరిష్కరించండి

MINISTER SAVITHA: ప్రజాసమస్యలు వెంటనే పరిష్కరించండి

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషిచేయాలని మంత్రి సవిత సూచించారు. సోమవారం స్థానిక వెలుగు కార్యాలయంలో వివిధశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

MINISTER SAVITHA: అధైర్యపడకండి.. అండగా ఉంటా

MINISTER SAVITHA: అధైర్యపడకండి.. అండగా ఉంటా

: అధైర్యపడకండి తెలుగుదేశం పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మహ్మద్‌ఖాన కుటుంబానికి మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామ మాజీ సర్పంచ మహ్మద్‌ ఖాన అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు.

COMPTITION: రైతులను ప్రోత్సహించేందుకే ఎడ్లబండ్ల పోటీలు

COMPTITION: రైతులను ప్రోత్సహించేందుకే ఎడ్లబండ్ల పోటీలు

వ్యవసాయంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో సంతోషాన్ని నింపేందుకే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు శంకర్‌లాల్‌ నాయక్‌ తెలిపారు.

MINISTER SAVITHA: బీసీల అభివృద్ధే చంద్రబాబు శ్వాస

MINISTER SAVITHA: బీసీల అభివృద్ధే చంద్రబాబు శ్వాస

బీసీల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు శ్వాస అని రాష్ట్ర బీసీ సం క్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి సవిత మాట్లాడారు.

VHP: హిందువులపై దాడిచేసిన వారిని శిక్షించాలి

VHP: హిందువులపై దాడిచేసిన వారిని శిక్షించాలి

రాయచోటిలో 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవం సమయంలో హిందువులపై దాడిచేసిన వారిని అరె్‌స్టచేసి కఠినంగా శిక్షించాలని వీహెచపీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు.

 Award Winner: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న పెనుగొండ

Award Winner: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న పెనుగొండ

ప్రముఖ తెలుగు రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.

Penukonda: కియ కార్ల రవాణా కోసం గూడ్స్‌ రైలు ప్రారంభం

Penukonda: కియ కార్ల రవాణా కోసం గూడ్స్‌ రైలు ప్రారంభం

కియ కార్లను రవాణా చేసేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్‌ రైలును కియ ప్రతినిధులు,

THEFT: పగలు.. రాత్రి బిజీ బిజీ..!

THEFT: పగలు.. రాత్రి బిజీ బిజీ..!

బంగారు ఆభరణాలను ఉదయం చోరీలు చేసి.. రాత్రిళ్లు కరిగించి బిస్కెట్‌గా మార్చి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దొంగ సుహైల్‌ ఖానను పోలీసులు అరెస్టు చేశారు. అతన్నుంచి 350 గ్రాముల బంగారం బిస్కెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

SEEMA: సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

SEEMA: సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి

రాష్ట్ర బడ్జెట్‌లో రాయలసీమకు ప్రత్యేకంగా 42 శాతం నిధులను కేటాయించాలని రాయలసీమ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. శనివారం రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఏఓ గిరిధర్‌కు వినతి పత్రం అందించారు.

SHIVARATRI: శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

SHIVARATRI: శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

స్థానిక బోగసముద్రం చెరువులోని యోగముద్ర ఈశ్వరుడి వద్ద రెండ్రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు చెరువు జలవన సంరక్షణ సమితి సభ్యులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి