• Home » Penukonda

Penukonda

పెనుకొండకు పెద్ద పరిశ్రమ

పెనుకొండకు పెద్ద పరిశ్రమ

పెనుకొండకు మరో పెద్ద పరిశ్రమ రాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.

మామపై అల్లుడి దాడి

మామపై అల్లుడి దాడి

మండలకేంద్రంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న బుచ్చప్ప గారి వెంకటక్రిష్ణపై అల్లుడు చిరంజీవి దాడి చేశాడు. కొద్దిరోజులక్రితం చిరంజీవి భార్యతో గొడపడడంతో ఆమె పుట్టింటికి వచ్చింది.

  గ్రామాల్లో రైతన్నా మీకోసం వారోత్సవాలు

గ్రామాల్లో రైతన్నా మీకోసం వారోత్సవాలు

మండలంలోని నిమల్లాపల్లిలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాలను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ పీఎంకిసాన, అన్నదాత సుఖీభవ పథకాల గురించి అవగాహన కల్పించారు.

Take action  నిప్పు పెట్టేవారిపై చర్యలు తీసుకోండి

Take action నిప్పు పెట్టేవారిపై చర్యలు తీసుకోండి

ఉమ్మడి జిల్లాల్లో జనవరి నుంచి మార్చి వరకు కొండగుట్టలకు నిప్పు పెట్టేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని సాహితీగగన్మహల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు ప్రతా్‌పరెడ్డి కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ను కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో ఈమేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

 divotional  ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

divotional ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు

మండలంలోని వడిగేపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించేందుకు సోమవారం టీడీపీ నాయకులు భూమిపూజ చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ బెంగళూరు జాతీయ రహదారి నుంచి గొల్లపల్లిలోకి రూ. కోటి వ్యయంతో ఈ రోడ్డు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

రాష్ట్రమంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరభగీరథుడు సీఎం చంద్రబాబునాయుడు.. అతిపెద్ద దొంగ జగన్‌ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీసీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

Minister Savitha: పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌

Minister Savitha: పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌

పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుకానుంది. మొత్తం 60 ఎకరాల స్థలంలో రూ.425 కోట్లతో దీని నిర్మాణం జరగనుంది. కాగా.. ఈ బేస్ క్యాంపు నిర్మాణం ద్వారా ఈ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుతో 1035 మందికి ప్రత్యక్షంగా 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి సవిత తెలిపారు

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించారు.

WOOD TRANSPORT: కలప అక్రమ రవాణాను అడ్డుకునేదెవరు?

WOOD TRANSPORT: కలప అక్రమ రవాణాను అడ్డుకునేదెవరు?

అక్రమంగా అటవీ ప్రాంతం నుంచి చెట్లను నరికి హైవేమీదుగా వాహనాల ద్వారా దర్జాగా తరలిస్తు న్నా అడ్డుకునే అధికారులు కరువయ్యారు. పచ్చనిచెట్లపై గొడ్డలివేటు ప డుతున్నా అటవీ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తా విస్తోంది.

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు

మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి