• Home » Palla Srinivasa Rao

Palla Srinivasa Rao

Palla Srinivasa Rao: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. జగన్‌ అండ్ కోపై పల్లా  ఫైర్

Palla Srinivasa Rao: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. జగన్‌ అండ్ కోపై పల్లా ఫైర్

గత ఐదేళ్లు గుడ్డులా పొదుగులో దాక్కున నేతలు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా నేడు రాష్ట్ర అభివృద్ధిపై చీకటి రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా... ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంగా పడి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు.

Ayyannapatrudu: పల్లా సింహాచలం సేవలు మరువలేనివి: అయ్యన్నపాత్రుడు

Ayyannapatrudu: పల్లా సింహాచలం సేవలు మరువలేనివి: అయ్యన్నపాత్రుడు

పల్లా సింహాచలం సేవలు మరువలేనివని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు.

Palla Srinivasa Rao: ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు

Palla Srinivasa Rao: ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు

తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నాయకులను చేర్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని చేర్చుకోవద్దు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Palla Simhachalam Demised: పల్లా శ్రీనివాస్‌కు పితృవియోగం

Palla Simhachalam Demised: పల్లా శ్రీనివాస్‌కు పితృవియోగం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (86) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన స్థానిక రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Palla Simhachalam: పల్లా శ్రీనివాసరావు తండ్రి కన్నుమూత.. సీఎం సంతాపం

Palla Simhachalam: పల్లా శ్రీనివాసరావు తండ్రి కన్నుమూత.. సీఎం సంతాపం

Palla Simhachalam: ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.

Aksharam Andaga Program: ప్రజా సమస్యల పరిష్కారమే  ఆంధ్రజ్యోతి అజెండా

Aksharam Andaga Program: ప్రజా సమస్యల పరిష్కారమే ఆంధ్రజ్యోతి అజెండా

ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్య అజెండాగా అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం రూపకల్పన చేయబడింది. తిరుమల నగర్‌లో పలు సమస్యలు పరిష్కరించగా, మిగిలిన వాటిపై కూడా కృషి కొనసాగుతోందని తెలిపారు.

TDP Mahanadu 2025: టీడీపీ హై కమాండ్ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..

TDP Mahanadu 2025: టీడీపీ హై కమాండ్ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..

TDP Mahanadu 2025: కడప జిల్లాలో మే27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్

Tirupati: భూమనకు పల్లా శ్రీనివాస్ సవాల్

తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్‌లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు.

Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి  ఇష్యూపై పల్లా శ్రీనివాసరావు  షాకింగ్ కామెంట్స్

Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి ఇష్యూపై పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్

Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీకి సమస్యగా మారింది. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేత రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈరోజు తిరువూరు నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడంతో చర్చనీయాంశంగా మారింది.

 Palla Srinivas Speech: ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు వెంటే నేనూ

Palla Srinivas Speech: ఎన్టీఆర్ ఆశయాల సాధనకు చంద్రబాబు వెంటే నేనూ

Palla Srinivas Speech: తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిన పార్టీ అని పల్లా శ్రీనివాస్ అన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి