• Home » Pakistan Crisis

Pakistan Crisis

India Pak Tensions: దౌత్యమే శరణ్యం... పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు

India Pak Tensions: దౌత్యమే శరణ్యం... పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హితవు

ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడడానికి దౌత్యమార్గాలను అన్వేషించాలని తన సోదరుడు, పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు మాజీ ప్రధాని నవాజ్ షరీప్ సూచించినట్టు 'ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్' ఒక కథనంలో పేర్కొంది.

Punjab Farmers: 48 గంటల్లో పొలాలు ఖాళీ చేయండి.. పంజాబ్ రైతులకు బీఎస్ఎఫ్ సూచన

Punjab Farmers: 48 గంటల్లో పొలాలు ఖాళీ చేయండి.. పంజాబ్ రైతులకు బీఎస్ఎఫ్ సూచన

భారత్ పాకిస్థాన్ మధ్య భీకర యుద్ధం మరో రెండు రోజుల్లోనే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా - పాక్ బోర్డ్ వెంబడి ఉన్న పంజాబ్ రైతుల పొలాలను వెంటనే కోసేయాలని బీఎస్ఎఫ్..

Pakistan Crisis: పాకిస్తాన్‌ ప్రమాదంలో ఉంది.. జైలు నుంచి ఇమ్రాన్ లేఖ..

Pakistan Crisis: పాకిస్తాన్‌ ప్రమాదంలో ఉంది.. జైలు నుంచి ఇమ్రాన్ లేఖ..

Imran Khan Pakistan Crisis: పాకిస్తాన్ రాజకీయ అల్లకల్లోలంలో చిక్కుకుంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల వెనుక నుండి తన గళాన్ని వినిపిస్తూ.. ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నాటకాన్ని అంతర్జాతీయ సమాజం గమనించాలని కోరుతున్నాడు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చాడు.

పాక్‌కు ఐఎంఎఫ్‌ కంటే  ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లం:  రాజ్‌నాథ్‌ సింగ్‌

పాక్‌కు ఐఎంఎఫ్‌ కంటే ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్లం: రాజ్‌నాథ్‌ సింగ్‌

పాకిస్థాన్‌ కనుక భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే ఆ దేశం అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎ్‌ఫ)ని కోరుతున్న మొత్తం కంటే పెద్ద ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు.

Islamabad : పాకిస్థాన్‌లో పెరిగిన హిందూ జనాభా

Islamabad : పాకిస్థాన్‌లో పెరిగిన హిందూ జనాభా

పాకిస్థాన్‌లో హిందువుల జనాభా పెరిగింది. 2017లో 35 లక్షలుగా ఉన్న సంఖ్య 2023లో 38 లక్షలకు పెరిగింది. 2023 జనాభా లెక్కల వివరాలను ప్రముఖ పత్రిక డాన్‌ గురువారం ప్రచురించింది.

India-Pakistan: భారత్ చంద్రుడ్ని చేరితే.. పాక్ పిల్లలేమో మురుగు కాలువలో..

India-Pakistan: భారత్ చంద్రుడ్ని చేరితే.. పాక్ పిల్లలేమో మురుగు కాలువలో..

ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్..

SIM Cards Block: 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకంటే..

SIM Cards Block: 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకంటే..

SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్‌ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న..

Pakistan: ‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’

Pakistan: ‘భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుంటే.. మనం భిక్షాటన చేస్తున్నాం’

భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్‌కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్‌పై...

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌పై పరువు నష్టంకేసు.. కోర్టు ఏం చేసిందంటే..

Pakistan: ఇమ్రాన్ ఖాన్‌పై పరువు నష్టంకేసు.. కోర్టు ఏం చేసిందంటే..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై నమోదైన పరువు నష్టం కేసులో కోర్టు సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ ( Pakistan ) మాజీ చీఫ్ జస్టిస్ ఇఫ్తికార్ ముహమ్మద్ చౌదరి దాఖలు చేసిన 20 బిలియన్ రూపాయల పరువు నష్టం కేసును ఇస్లామాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు కొట్టివేసింది.

India vs Pakistan: మరోసారి పాక్ అక్కసు.. స్ట్రాంగ్ కౌంటర్‌తో బుద్ధి చెప్పిన భారత్

India vs Pakistan: మరోసారి పాక్ అక్కసు.. స్ట్రాంగ్ కౌంటర్‌తో బుద్ధి చెప్పిన భారత్

ఆర్థిక సంక్షోభంతో (Financial Crisis) కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ (Pakistan).. తమ దేశ పరిస్థితుల్ని సరిదిద్దుకోవడంపై దృష్టి సారించకుండా భారత్‌పై (India) విషం కక్కడమే పనిగా పెట్టుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ని దోషిగా నిలబెట్టేందుకు కసరత్తులు చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాలు ప్రతిసారి బెడిసికొడుతున్నా, తీరు మార్చుకోకుండా పాక్ అదే వైఖరి కనబరుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి