• Home » Odisha

Odisha

Odisha Hospital: తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురి మృతి!

Odisha Hospital: తప్పుడు ఇంజెక్షన్‌తో ఆరుగురి మృతి!

ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.

Odisha: కిటికీ నుంచి కరెన్సీ వర్షం

Odisha: కిటికీ నుంచి కరెన్సీ వర్షం

ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద శుక్రవారం కరెన్సీ వర్షం కురిసింది. ఒడిసా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్‌ ఇంజనీర్‌గా పని చేస్తోన్న వైకుంఠనాథ్‌ సారంగి ఈ వర్షం కురిపించాడు.

Hidma Arrested:  పోలీసుల అదుపులో మావో కీలక నేత హిడ్మా

Hidma Arrested: పోలీసుల అదుపులో మావో కీలక నేత హిడ్మా

Hidma Arrested: మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్ అయ్యారు. కొరాపూట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Viral News: నిజం చెప్పిన జర్నలిస్ట్‌పై దాడి.. నలుగురి అరెస్ట్‌

Viral News: నిజం చెప్పిన జర్నలిస్ట్‌పై దాడి.. నలుగురి అరెస్ట్‌

సమాజంలో నిజాలను వెలికితీసే జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇదే పనిని ఇటీవల ఓ జర్నలిస్ట్ చేయగా, అతనిపై దాడి చేశారు. ఓ చోట జరుగుతున్న నిర్మాణ పని గురించి ఆరా తీయగా, అతనిపై దాడి చేశారు. అసలు ఏం జరిగింది, ఎక్కడ జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

Transgenders: జనాల్ని ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం మంచిది కాదని, అలా చేయటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని చెప్పాడు. ఆ ట్రాన్స్‌జెండర్లకు మంగల్ హితబోధ నచ్చలేదు.

Class 8 Student: రోడ్డుపక్కన పడున్న పసికందును పెంచుకున్న మహిళ..  పెద్దయి తల్లినే చంపిన  బాలిక

Class 8 Student: రోడ్డుపక్కన పడున్న పసికందును పెంచుకున్న మహిళ.. పెద్దయి తల్లినే చంపిన బాలిక

Class 8 Student: పెంపుడు తల్లి తన కోసం కష్టపడుతోందన్న ఇంగితం లేకుండా ఆ బాలిక ప్రవర్తించింది. బాలిక వయసు ప్రస్తుతం దాదాపు 13 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతోంది. బాలిక ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రథ్, సాహులతో సంబంధం పెట్టుకుంది.

Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు..

Hyderabad: ఒడిశా నుంచి హైదరాబాద్‏కు..

ఒడిశా నుంచి హైదరాబాద్‏లోని మల్లాపూర్‎కు తరలించిన గంజాయిని పోలీసులులు పట్టుకున్నారు. ఓ గోదాంను ఏర్పాటుచేసి దాంట్లో నిల్వచేసిన 1.6 క్వింటాళ్ల గంజాయిను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Maoist Encounter: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావోయిస్టులు హతం..

Maoist Encounter: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావోయిస్టులు హతం..

Maoist Encounter 2025: ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆంధ్రా గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

JEE Main 2025: జేఈఈ ఇండియా టాపర్ ఓం ప్రకాశ్ విజయ రహస్యం ఇదే..

JEE Main 2025: జేఈఈ ఇండియా టాపర్ ఓం ప్రకాశ్ విజయ రహస్యం ఇదే..

JEE Main Result 2025: జరుగుతున్న దానిపై ఎక్కువ ఫోకస్ పెడితేనే ఫలితం ఉంటుందని ఓం ప్రకాశ్ సలహా ఇస్తున్నాడు. అతడి దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదట. అది ఏకాగ్రతను దెబ్బ తీస్తుందని అతడు నమ్ముతాడు. ఓం ప్రకాశ్ సక్సెస్‌లో తల్లిదండ్రుల పాత్ర కూడాఉంది.

భార్య వేధింపులు తట్టుకోలేక.. ట్రైన్‌కి ఎదురెళ్లి మరీ

భార్య వేధింపులు తట్టుకోలేక.. ట్రైన్‌కి ఎదురెళ్లి మరీ

20 లక్షల రూపాయలు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్న భార్య.. భర్తకు నరకం చూపెట్టింది. ఆ టార్చర్ భరించేకన్నా చావే మేలు అనుకున్న వ్యక్తి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి