Home » Nirmal
భవిష్యత్పై ఎన్నో కలలుకంటూ అత్తారింట్లోకి అడుగుపెట్టిన ఓ నవ వధువు పెళ్లయిన మూడు నెలలకే తనువు చాలించింది.
ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని రెండు మున్సిపాలిటీల్లో గురువారం నిర్వహించిన వేరువేరు దాడుల్లో లంచం తీసుకుంటూ నలుగురు ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్గా దొరికారు.
తన సమస్యను అధికారులకు చెప్పుకుందామని భూభారతి సదస్సుకు వచ్చిన ఓ రైతు పట్ల ఓ పోలీసు అధికారి అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు.
రాజీవ్గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలోని ట్రిపుల్ ఐటీ క్యాంప్సలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజిస్ (ఆర్జీయూకేటీ), బాసర - 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ నోటిఫికేషన్ను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనుంది.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బోరిగాంశివారులో సోమవారం బుద్ధుడి విగ్రహం ఏర్పాటు ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. హనుమాన్ విగ్రహ సమీపంలో బుద్ధుడి విగ్రహాన్ని ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చే శారంటూ గ్రామానికి చెందిన పలువురు ఆందోళనకు దిగారు.
నిర్మల్ జిల్లా నీలాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు.. ముందు ఉన్న డీసీఎం ను ఢీకొట్టిన ఘటనలో కారులో ఉన్న తండ్రి, అతని కుమార్తె మరణించారు.
నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థినులైన అక్కాచెల్లెళ్లు బాణావత్ మంజుల, అశ్వినీ శుక్రవారం ఆర్మూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
తునికాకు సేకరణకు వెళ్లిన నలుగురు మహిళలు సాయంత్రం వేళ అడవిలో దారి తప్పారు.. ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో రాత్రంగా అడవిలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు.. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ స్వయంగా రంగలోకి దిగారు.