Home » Nifty
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫుల్ జోష్ ప్రదర్శించాయి. ఈ ఉదయం మార్కెట్ గ్యాప్ అప్ అయి, వారంభాన్ని భారీ లాభాలతో స్టార్ట్ చేస్తే, రోజంతా దాదాపు అదే ఊపుని కొనసాగించాయి భారత మార్కెట్లు.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 28) ఉదయం నుంచి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, టారిఫ్ల అనిశ్చితి, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఇంకా క్యూ4 ఫలితాల పరిస్థితుల నేపథ్యంలో కూడా మార్కెట్ పెరుగుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
వరుసగా ఎనిమిది రోజుల పాటు బుల్ ర్యాలీ కొనసాగడం.. భారీ స్థాయిలో ఇండెక్సులు పెరగడం.. దీనికి తోడు పాకిస్థాన్ తో యుద్ధవాతావరణం నడుమ, మన స్టాక్ మార్కెట్లు శుక్రవారం..
మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఇవాళ భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుసగా ఏడు రోజుల బుల్ ర్యాలీకి బ్రేక్ పడినట్లైంది. నిఫ్టీ 24,300 కంటే దిగువకు, సెన్సెక్స్ 315 పాయింట్లు పడ్డాయి.
బుధవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ వోలటైల్ సెషన్ చూపించాయి. ఈ ఉదయం భారీ గ్యాప్ అప్ తో ఓపెన్ అయిన మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే భారీగా పడ్డాయి. అయితే..
భారత స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. 2021 తర్వాత వరుసగా ఐదు రోజులపాటు మార్కెట్లు బుల్ ర్యాలీ తీయడం ఇవాళ కనిపించింది. బ్యాంకింగ్ రంగం క్యూ4 ఫలితాలు మంచి లాభాలతో ఉండటంతో..
ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతుండగా, భారత స్టాక్ మార్కెట్లు మాత్రం సోమవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం గ్రీన్లోనే ఉండటం విశేషం.
ఈక్విటీ బెంచ్మార్క్లు ఇవాళ్టి సెషన్ను రోజు గరిష్ట స్థాయిలో ముగించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో బలమైన కొనుగోళ్ల కారణంగా వరుసగా మూడవ రోజు లాభాలను నమోదు చేశాయి. దలాల్ స్ట్రీట్లో బ్యాంకులు ముందంజలో ఉన్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజు(గురువారం) బుల్ ర్యాలీ తీశాయి. మార్కెట్లు మొదలైనప్పటి నుంచి ఏకబిగిన మార్కెట్లు ముందుకు సాగాయి. వరుసగా నాలుగవ రోజును భారీ లాభాలతో ముగించాయి.
వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్ ర్యాలీని చవిచూశాయి. ఉదయం గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్లు తన దూకుడును కొనసాగించాయి. నిఫ్టీ 50 స్టాక్ లలో 47 స్టాక్స్ లాభాల్లో ముగియడం విశేషం.