• Home » National Award

National Award

Air India Plance Crash: విమానం తోక భాగంలో మరో మృతదేహం

Air India Plance Crash: విమానం తోక భాగంలో మరో మృతదేహం

ప్రమాదస్థలి వద్ద నేషనల్ సెక్యూరిటీ గార్డులు సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు.

Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... విమానప్రమాదంలో మృత్యుంజయుడు

Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... విమానప్రమాదంలో మృత్యుంజయుడు

విమానం కూలిపోయిన భయానక క్షణాలను తలుచుకుని భారత సంతతికి చెందిన 40 ఏళ్ల బ్రిటిష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేష్ చిగురుటాకులా వణికిపోయారు. ప్రస్తుతం ఆసుపత్రులో ఆయన చికిత్స పొందుతున్నారు.

Ramdevpir Festival: రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌లో కూలిన స్తంభం.. పెను విషాదం

Ramdevpir Festival: రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌లో కూలిన స్తంభం.. పెను విషాదం

రామ్‌దేవ్‌పీర్ కార్నివాల్‌కు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారని, అందుకు తగ్గట్టుగా పోలీసులు జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే విషాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు.

PM Modi: అఖిల పక్ష ఎంపీల ప్రతినిధి బృందంతో మోదీ

PM Modi: అఖిల పక్ష ఎంపీల ప్రతినిధి బృందంతో మోదీ

టెర్రరిజంపై పోరులో అంతా ఏకతాటిపై ఉన్నామనే జాతీయ ఐక్యతా సందేశాన్ని ప్రపంచానికి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వంటి నేతలు అధికార కూటమి సభ్యులతో కలిసి ప్రపంచ దేశాల్లో తమ వాణిని బలంగా వినిపించారు.

Ayodhya: అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు.. 200 శాతం వరకూ పెరుగుదల

Ayodhya: అయోధ్యలో భూముల ధరలకు రెక్కలు.. 200 శాతం వరకూ పెరుగుదల

రామజన్మభూమి ఆలయానికి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకూ కొత్త రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఇక్కడ భూముల ధరలు 150 శాతానికి పైగా పెరిగాయి.

Amit Shah: 2026లో తమిళనాట బీజేపీ గెలుపు తథ్యం

Amit Shah: 2026లో తమిళనాట బీజేపీ గెలుపు తథ్యం

తమిళనాట అధికార డీఎంకే అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 10 శాతం హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్ని వాగ్దానాలు అమలు చేశారో జాబితా ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను సవాలు చేశారు.

Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత..

Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత..

సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని హిమాచల్ ప్రదేస్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రిన్సిపల్ అడ్వైజర్ (మీడియా) నరేష్ చౌహాన్ ధ్రువీకరించారు. స్వల్ప ఆరోగ్య సమస్యలతో రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు.

Suprme Court: ఆ మహిళా ఆర్మీ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Suprme Court: ఆ మహిళా ఆర్మీ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీయొద్దు.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

భారత సైన్యానికి యువ అధికారులు అవసరమని, ప్రతి సంవత్సరం 250 మంది సిబ్బందికి మాత్రమే శాశ్వత కమిషన్ మంజూరు చేస్తున్నారని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తన వాదనలు వినిపించారు. షార్ట్ సర్వీసు నుంచి విడుదల చేయడానికి సంబంధించి ఎలాంటి స్టే ఇవ్వొద్దని కోర్టును కోరారు.

Tahwwwur Rana: తహవ్వుర్ రాణా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

Tahwwwur Rana: తహవ్వుర్ రాణా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

వాయిస్, హ్యాండ్ రైటింగ్ నమూలాలు ఇచ్చేందుకు తహవ్వుర్ రాణా పూర్తిగా సహకరించినట్టు ఆయన తరఫు లీగల్ ఎయిడ్ అడ్వకేట్ పీయూష్ సచ్‌దేవ్ కోర్టుకు తెలిపారు. ఎన్ఐఏ అభ్యర్థ మేరకు రాణా నుంచి ఈ శాంపుల్స్ తీసుకునేందుకు న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ సారథ్యంలోని ఎన్ఐఏ కోర్టు ఇటీవల ఆమోదం తెలిపింది.

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా మృదుల

బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి