Home » Nara Chandra Babu Naidu
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ‘ఎక్స్’లో ధన్యవాదాలు తెలియజేశారు.
రాజకీయాల్లో ‘విజనరీ’ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు. పాలనలో టెక్నాలజీని వినియోగించడం, వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టడంలో ఆయన ఆద్యుడు. 75 ఏళ్ల చంద్రబాబు తన జీవితంలో దాదాపు 47 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
CM Chandrababu Naidu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు.
వైసీపీ పాలనలో భూ సర్వే పేరుతో జగన్(Jagan) బొమ్మతో ముద్రించిన రాళ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసర్వేను ఆపేయడంతోపాటు అపుడు జరిగిన అవకతవకలును సరిదిద్దడానికి రెవెన్యూసదస్సులు నిర్వహిస్తోంది.
నారా రోహిత్- సిరి నిశ్చితార్థ వేడుక హైటెక్స్ నోవాటెల్ హోటల్లో ఘనంగా జరిగింది. రోహిత్ పెద్ద నాన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేడుక పెద్దగా వ్యవహరించారు. నిశ్చితార్థ పనులను నారా భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షించారు.
బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.
అవును.. అటు సంతకం.. ఇటు శుభవార్త..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్ దారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
అమరావతి: ఒక అరెస్టు ఒక ప్రభుత్వాన్ని కూల్చేసింది. ప్రజల్లో ఆ అరెస్టు తిరుగుబాటును తీసుకువచ్చింది. అరాచకాన్ని ప్రశ్నించేందుకు కుల, మత, ప్రాంత, వర్గ బేధం లేకుండా తెలుగు జాతి మొత్తం గళమెత్తింది. చివరకు అరెస్టు చేసిన రాజకీయ పక్షానికి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పక్కన పెట్టేసింది. ఏపీ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో..
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వస్తున్నారు...
ఈ రోజు గడిస్తేచాలు. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే చాలు’ అంటూ ఎప్పటికప్పుడు రాజకీయ లాభం చూసుకునే రోజులవి! అలాంటి రోజుల్లోనే...