Home » Nara Bhuvaneswari
మహిళల పట్ల వైసీపీ నేతల తీరు సిగ్గుచేటని ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి విమర్శించారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఉన్న ద్వేషాన్ని, మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయని ధ్వజమెత్తారు.
దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా మనవడితో కలిసి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా మనవడితో కలిసి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు కూడా పాల్గొని, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.
Bhuvaneswari: కుప్పంలో గృహప్రవేశ కార్యక్రమం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్న కుప్పం ప్రజల ఆశీస్సుల నడుమ గృహప్రవేశం జరగడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి, ఆమె కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా తమ సంతోషాన్ని పంచుకున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘తలసేమియా రన్’కు లాన్సమ్ ఎన్పాయింట్ డెవలపర్స్ ఎల్ఎల్పీ గ్రూపు చైర్మన్ కూనపురెడ్డి ఉమేశ్ రూ.30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ చెక్ను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అందజేశారు
తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభించారు. మెనెజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, సంగీత దర్శకుడు తమన్ ఈ కేర్ సెంటర్ను ఓపెన్ చేశారు.
Bandla Ganesh: ఏపీ సీఎం చంద్రబాబు గొప్ప వ్యక్తిత్వం, నిజాయితీ ఉన్న వ్యక్తి అని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
కూటమి ప్రభుత్వ పాలనతో ఏపీ దేశంలో నంబర్వన్ రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. ఆమె కుప్పంలో మహిళల శిక్షణ కార్యక్రమం ప్రారంభించి, ఇండియన్ బ్యాంకు మైక్రో సెట్ బ్రాంచి కార్యాలయాన్ని ప్రారంభించారు
Nara Bhuvaneswari: కొమరవోలు గ్రామస్తులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కలిశారు. ఈ సందర్భంగా వారిని అప్యాయంగా పలకరించారు. కొమరవోలు గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.
ఆపదలో ఉండి ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ తలుపు తట్టిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ట్రస్టీ నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. మాట ఇస్తే దాన్ని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.