• Home » Nandyal

Nandyal

రైతులకు అండగా ఉంటాం

రైతులకు అండగా ఉంటాం

నంద్యాల మార్కెట్‌ యార్డులో రైతుల అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటూ వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామని మార్కెట్‌ యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు అన్నారు.

అనుమతి లేకుండా బోట్లు తిప్పితే చర్యలు

అనుమతి లేకుండా బోట్లు తిప్పితే చర్యలు

మండలంలోని శ్రీశైలం రిజర్వా యరులోని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అనుమతులు లేనిదే మరబోట్లు తిప్పితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ఉమారాణి బోటు నిర్వాహకులను హెచ్చరించారు.

మహాసభలను జయప్రదం చేయండి

మహాసభలను జయప్రదం చేయండి

డోన్‌ పట్టణంలో జూలై 30, 31 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో సుపరిపాలన

రాష్ట్రంలో సుపరిపాలన

రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని న్యాయ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ డిమాండు చేశారు.

వేతనాలు పెంచాలి

వేతనాలు పెంచాలి

మున్సిపల్‌ కార్మికులకు జీవో నెం36 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్‌నాయక్‌, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు నాగన్న, పెద్దనాగరాజు కోరారు.

శివాలయ జీర్ణోద్ధరణకు భూమి పూజ

శివాలయ జీర్ణోద్ధరణకు భూమి పూజ

మండలంలోని సుబ్బరాయుని కొత్తూరు గ్రామంలో నాగలింగేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.

బక్రీద్‌ ఏర్పాట్ల పరిశీలన

బక్రీద్‌ ఏర్పాట్ల పరిశీలన

బక్రీద్‌ను జరుపుకోవడానికి ఈద్గాల్లో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పరిశీలించారు.

ఆరోగ్య కేంద్రం తనిఖీ

ఆరోగ్య కేంద్రం తనిఖీ

మిడుతూరులోని ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ లలిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమి పూజ

మండలంలోని అల్లూరు గ్రామంలో నూతన విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఎమ్మెల్యే జయసూర్య, టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి భూమి పూజ నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి