Home » Nandyal
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఉంటుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అవకాశం ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
మహానంది క్షేత్రంలో భక్తుల కోసం దేవస్థానం అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఆత్మకూరుకు చెందిన పోగుల లక్ష్మీదేవి రూ.లక్ష విరాళం అందచేసినట్లు ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పీ-4సర్వే ద్వారా గుర్తించిన 43,021 బంగారు కుటుంబాలను ఆదుకునేందుకు మార్గదర్శకాలను అన్వేషించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం త్రయోదశి ఘడియలను పురస్కరించుకొని సాయంప్రదోషకాలంలో ఆలయంలోని మల్లికార్జునస్వామికి అభిముఖంగా కొలువై ఉన్న నందీశ్వరస్వామికి విశేష అభిషేకం, అర్చనలు జరిపించారు.
గోరుకల్లు రిజర్వాయర్ రూ. 2.50 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తెలిపారు.
మలేరియాతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ సూచించారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని గురువారం పాణ్యం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కశ్మీరులో ఉగ్రవాద దాడిని నిరసిస్తూ గురువారం వీహెచ్పీ, బీజేపీ, హిందూ పరిరక్షణ వేదిక, హిందూ సంఘాలు తదితర సంస్ధల ఆధ్వర ్యంలో భారీ నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
స్వచ్ఛ ఆంధ్ర సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం శ్రీశైల క్షేత్ర పరిధిలో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై ఉదగ్రవాదుల దాడి అమానుషమని బీజేపీ నాయకులు అన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.