Home » Nandyal
తల్లిపాలతో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో టీఎంఆర్ చంద్రకళ అన్నారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు.
ఛన్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని మైనార్టీ, న్యాయ, సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు, టీడీపీ అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు అన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య చెప్పారు.
విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పారిశ్రామికవేత్త, ఆవుల పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్టు అధినేత ఆవుల వెంకటనారాయణ రెడ్డి అన్నారు.
మండలంలోని పైబోగుల గ్రామ సమీపంలో ఉన్న సోలార్ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని జాతీయ ఎస్టీ కమిషన్కు రైతులు ఫిర్యాదు చేయడంతో బుధవారం తహసీల్దార్ వెంకటరమణ విచారణ చేపట్టారు.
మహానంది క్షేత్రంలో సోమవారం ఉదయం సమరతసేవా భక్త బృందం నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాయలసీమలో దివంగత నందమూరి తారకరామారావు, బుడ్డా వెంగళరెడ్డి, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి వల్లే సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించటంతో సీమ సస్యశ్యామలంగా ఉందని మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
ఇచ్చిన హామలను ప్రభుత్వం విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఆరోపించారు.
: మండలంలోని సుగాలిమెట్ట సమీపంలోని ఓబులమ్మ చెరువును ఆక్రమిస్తే చర్యలు తప్పవని మైనర్ ఇరిగేషన్ ఏఈ చంద్రుడు హెచ్చరించారు.