Home » Nandigam Suresh
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్కు బిగ్ షాక్ తగిలింది. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో మాజీ ఎంపీకి కోర్టు రిమాండ్ విధించింది.
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం సురేష్కు కోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ కేసులో సురేష్కు బెయిల్ లభించింది.. అసలే జరంగింది.. పూర్తి వివరాలు మీకోసం..
Andhrapradesh: మాజీ ఎంపీ నందిగం సురేష్కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. తదుపరి విచారణను జనవరి 7కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
Andhrapradesh: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. శుక్రవారానికి కేసు విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అతనికి బెయిల్ ఇవ్వొదని పోలీసుల తరుపున న్యాయవాది వాదనలు వినిపించే అవకాశం ఉంది.
వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం సహా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్, జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సురేష్కు షరతులతో కూడా బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే మాజీ ఎంపీ సురేష్ పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ను దాఖలు చేశారు.
జిల్లాలోని తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన ఓ హత్య కేసులో మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ పేరు ఉంది. మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఆయన ఉన్నారు. నందిగం సురేష్ అనుచరుల దాడిలో మరియమ్మ మృతి చెందింది.
గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే జగన్ రెడ్డిపై టీడీపీ నేత మాదిగాని గురునాథం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నందిగామ సురేష్ను జగన్ పరామర్శించడంపై తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. వైసీపీ ఎమ్మె్ల్యే జగన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న నందిగామ సురేష్ను ప్రేమతో పరామర్శించలేదన్నారు. తన పేరు, సజ్జల పేరు బయటపెట్టకూడదని ..
టీడీపీ ఆఫీసుపై(Attack on TDP office) దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను(Nandigam Suresh) పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మంగళగిరి కోర్టు(Mangalagiri Court) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.