• Home » Nalgonda News

Nalgonda News

Kishan Reddy: ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

Kishan Reddy: ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు.

CM Revanth Reddy: పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు

CM Revanth Reddy: పదేళ్ల దోపిడీ ఇంకా చాల్లేదా కేసీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు

కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వాలనే ఆలోచనే చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్‌ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని పేర్కొన్నారు.

Minister Venkata Reddy: స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Minister Venkata Reddy: స్థానిక ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.

 Children Sick: ఇంజక్షన్‌ వికటించి.. 17 మంది చిన్నారులకు అస్వస్థత

Children Sick: ఇంజక్షన్‌ వికటించి.. 17 మంది చిన్నారులకు అస్వస్థత

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్‌ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీ బయాటిక్‌ ఇంజక్షనే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

Nalgonda NHRC: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసు అధికారులపై వేటు

Nalgonda NHRC: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ.. పోలీసు అధికారులపై వేటు

విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పోలీసులపై చర్యలు తీసుకుంది. సాయి సిద్దుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

Victims Attack House: రూ. 10 కోట్లు ఎగ్గొట్టిన మాయగాడి ఇంటిపై జనం దాడి, ఇల్లు దహనం

Victims Attack House: రూ. 10 కోట్లు ఎగ్గొట్టిన మాయగాడి ఇంటిపై జనం దాడి, ఇల్లు దహనం

జనానికి మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర సొమ్ములు అడ్డంగా దోచేసి, తీరా ఇవ్వమంటే, ఏళ్లకేళ్లు తిప్పించుకుంటూ నరకయాతన పాలు చేసిన ఓ మాయగాడి ఇంటిపై బాధితులు దాడి చేశారు. ఫర్నీచర్ తగులబెట్టి, ఇళ్లు దగ్థం..

Nalgonda Pocso Court: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు.. 60 ఏళ్ల వృద్ధుడికి..

Nalgonda Pocso Court: నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు.. 60 ఏళ్ల వృద్ధుడికి..

2023 సంవత్సరం మార్చి నెలలో అన్నెపర్రి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య అనే 60 ఏళ్ల వృద్ధుడు 4వ తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు.

High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. నల్గొండలో వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మూడు కేసులను హైకోర్టు కొట్టివేసింది.

Nalgonda: గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

Nalgonda: గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో బాలుడి మృతి

నల్లగొండ జిల్లా హాలియా మునిసిపాలిటీ పరిధిలోని అనుముల కేవీ కాలనీలో గణేశుడి మండపం వద్ద కరెంట్‌ షాక్‌తో శుక్రవారం ఓ బాలుడు మృతి చెందాడు.

Minister Uttam:  హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

Minister Uttam: హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు

హుజుర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్ గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. అవకతవకల విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సదరు కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు నమోదు చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి