• Home » MS Raju

MS Raju

 MLA: తల్లి, చెల్లిని గెంటేసి, ఇప్పుడు మహిళలపై సానుభూతి..

MLA: తల్లి, చెల్లిని గెంటేసి, ఇప్పుడు మహిళలపై సానుభూతి..

ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్‌ తన సైకో బ్యాచ్‌తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

MS Raju: ఇక్కడోళ్లకూ చేతులు, కొడవళ్లు ఉంటాయ్‌..

MS Raju: ఇక్కడోళ్లకూ చేతులు, కొడవళ్లు ఉంటాయ్‌..

శవాల పునాదులపైనే జగన్‌ వైసీపీని నిర్మించారు. ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు’ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు విమర్శించారు.

MLA MS Raju : వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో చర్చకు సిద్ధమా?

MLA MS Raju : వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో చర్చకు సిద్ధమా?

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో, దళితుల కు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు వైసీపీ నేతలకు సవాలు విసిరారు.

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

MS Raju: శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఎంఎస్ రాజు ఆక్షేపించారు

MS Raju : నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం

MS Raju : నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం

: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంటు వ్యవస్థకు అప్రతిష్ట తెచ్చిన నీచుడు.. ఓ పిచ్చోడు ఈ జిల్లాలో ఉన్నాడు. చేసింది మరిచిపోయి సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, పవన కల్యాణ్‌ను ...

Andhra Pradesh: ప్రతి పైసా ప్రజల కోసమే.. పేదలకు కుళాయి కనెక్షన్లకోసం ఎమ్మెల్యే నెలజీతం విరాళం..

Andhra Pradesh: ప్రతి పైసా ప్రజల కోసమే.. పేదలకు కుళాయి కనెక్షన్లకోసం ఎమ్మెల్యే నెలజీతం విరాళం..

ప్రజాసేవ పేరుతో చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు.. కానీ కొందరు మాత్రమే నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమవుతారు. మరికొందరు ప్రజాసేవ ముసుగులో తమ స్వార్థప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం నిజమైన ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.

 MS Raju  : బడి రుణం తీర్చుకుంటా

MS Raju : బడి రుణం తీర్చుకుంటా

తాను చదివిన పాఠశాల అభివృద్ధికి సహకరించి, బడి రుణం తీర్చుకుంటానని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. మండలంలోని సలకంచెరువు జడ్పీ పాఠశాలలో 1997 టెన్త బ్యాచ విద్యార్థుల సమ్మేళనం శనివారం జరిగింది. అదే బ్యాచకు చెందిన ఎంఎ్‌స.రాజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చిన ...

PavitraNaresh: ఆ లిప్ లాక్ నరేష్ బయోపిక్ సినిమాలోది

PavitraNaresh: ఆ లిప్ లాక్ నరేష్ బయోపిక్ సినిమాలోది

ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, నరేష్ జీవితం ఆధారంగా ఒక సినిమా నిర్మింపబడుతోంది అని, అది షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలిసింది.

Mahesh Babu: ‘ఒక్కడు’ సినిమా వెనుక ఇంత కథ ఉందా..

Mahesh Babu: ‘ఒక్కడు’ సినిమా వెనుక ఇంత కథ ఉందా..

‘మనసంతా నువ్వే’ చిత్రం హిట్‌ అయినా, కాకపోయినా ‘ఒక్కడు’ సినిమా మీరు తీయాల్సిందే.. అని మహేశ్‌ పట్టుబట్టారు. ఆ కథ ఆయనకు అంతగా

తాజా వార్తలు

మరిన్ని చదవండి