Home » MLC Kavitha
BRS Vs Congress: రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మీ మౌనం దేనికి సంకేతం అంటూ కవిత క్వశ్చన్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కార్యకర్తల మధ్య వారధిగా పని చేస్తానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రూప్-1 పరీక్షలు రాసిన నిరుద్యోగుల జీవితాలు అగాథంలో పడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
కాంగ్రెస్ బెదిరింపులకు భయపడబోమని, names పింక్బుక్లో రాసుకుంటామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.కేసీఆర్ మంచోడు కావొచ్చు కానీ తాను కొంచెం రౌడీ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు
మాజీ సీఎం కేసీఆర్పై కోపంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంబేడ్కర్ను అవమానిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్రకు ముఖ్య అతిథులుగా కవితతో పాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి హాజరయ్యారు.
బీసీ రిజర్వేషన్లు, ఫూలే విగ్రహం పేరిట డ్రామా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు.. అసలు ఫూలే పేరు ఎత్తే అర్హత ఉందా అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు.
అసెంబ్లీ ఆవరణలో మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఈ నెల 11న ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం విధ్వంసకర పాలన సాగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
MLC Kavitha: కాంగ్రెస్ చేసిన కులసర్వే ద్వారా బీసీల జనాభా తగ్గించి.. ఓసీల జనాభాను పెంచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గ్రామాల వారీగా కులాల వారీగా ప్రభుత్వం జనాభా లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.