Home » Miyapur Police
Love Story Tragedy: ఐటీ ఉద్యోగి అనిల్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమించిన యువతితో ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్లో వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఇంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Road Accident: ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొంతమంది అతివేగంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju) జిల్లా జడ్డంగి గ్రామానికి చెందిన కొత్త ఆనంద్ హైదరాబాద్(Hyderabad) నగరంలో మియాపూర్ ప్రాంతంలోని ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్నాడు. సమీప ఇంటిలో నివాసముంటున్న ఓ పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు.
హైదరాబాద్లో చిరుత సంచారం కలకలం రేపింది.. రద్దీగా ఉండే మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి కనిపించడంతో అక్కడి వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ మహానగరంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీ చేస్తున్న ముఠా గుట్టును మియాపూర్ పోలీసులు సోమవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కు తరలించారు.
మియాపూర్లో యువతి గీతాంజలి ఆత్మహత్య కేసును పోలీసులు చేధించారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తోటి ఉద్యోగులు అని తేల్చారు. నలుగురి సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. రిమాండ్కు పంపించామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం గీతాంజలి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తొలుత అంతా సూసైడ్ అనుకున్నారు. ఆమె తల్లి సందేహాం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Telangana: మియాపూర్ భూముల ఆక్రమాణల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత నెలలో సర్వే నెంబర్ 100, 101లలో వేలాదిమంది ఆక్రమణలకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఖాకీలపైనే ఆక్రమణదారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.
పెద్ద శబ్దంతో మ్యూజిక్.. దాని ధాటికి సాధారణ వ్యక్తులకైతే చెవులు చిల్లులు పడిపోతాయ్..! కానీ, ఆ పార్టీలో పాల్గొన్నవారికి మాత్రం ఏమీ కాదు..! అందరూ ఓ విభ్రమలో ఉంటారు. అసలు వారు ఈ ప్రపంచంలోనే ఉన్నట్లుగా కనిపించరు..! దీనంతటికీ కారణం..
Telangana: భాగ్యనగరంలో తీవ్ర కలకలం రేపిన మియాపూర్ అత్యాచారయత్నం ఘటనను జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్.. పారదర్శకంగా విచారణ జరిపి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.
హైదరాబాద్: మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్లో దారుణం జరిగింది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్లు ఇద్దరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.