Home » Minister Satya Kumar
కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
ప్రజల్లో యోగాభ్యాసం పట్ల అవగాహనను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పది రోజులు ముందుగానే దాటేశామని ఆరోగ్యశాఖ...
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలతో అస్తవ్యస్తంగా మారిన ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని, లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందితో..
గతేడాది ఇదే రోజున ప్రజలిచ్చిన తీర్పునకనుగుణంగా కూటమి ప్రభుత్వం సమగ్ర సంక్షేమాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జగన్ రెడ్డి మాత్రం తన వినాశకర అంతఃస్వరూపాన్ని మార్చుకునేది లేదని నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
Minister Satyakumar: 2047 నాటికి ప్రపంచంలో అతిపెద్ద లేదా రెండో స్థానానికి భారత్ ఎదగడం ఖాయమని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆ దిశగా దేశ ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేసి వికసిత భారతావని ఆవిష్కారానికి కృషి చేయాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.
Minister Satyakumar: ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేరుతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ కలకలం రేపుతోంది. దీనిపై మంత్రి పేషీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ఆరోగ్య సేవల్లో విభాగాల పనితీరు, మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు.
Minister Satyakumar Yadav: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో కల్తీ మద్యంతో ప్రజలు చనిపోయారని అన్నారు. లిక్కర్ స్కాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.
మురళీ నాయక్ సైనికుడైన ఆత్మకు అనేక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. సైనిక కుటుంబానికి ఆర్థిక సహాయం, స్థలం, ఉద్యోగాలు ఇచ్చే హామీతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు
ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు వైద్యులు ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసి, రోగి మరణానికి కారణమయ్యారు. మంత్రి సత్యకుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు