• Home » Minister Satya Kumar

Minister Satya Kumar

తిరుమలలో అత్యాధునిక పరికరాలతో ఆహార నాణ్యత పరీక్షలు: మంత్రి సత్యకుమార్

తిరుమలలో అత్యాధునిక పరికరాలతో ఆహార నాణ్యత పరీక్షలు: మంత్రి సత్యకుమార్

తిరుమలలో ప్రతిష్టాత్మకంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ల్యాబ్‌ని సీఎం చంద్రబాబు ప్రారంభించారని ఏపీ మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని 2024లో ఎఫ్.ఎస్.ఎస్.ఏ. ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందని తెలిపారు.

ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు: మంత్రి సత్యకుమార్

ఆహార కల్తీ నియంత్రణ కోసం చర్యలు: మంత్రి సత్యకుమార్

ఏపీలో ఆహార కల్తీ నివారణ చర్యలపై ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ విషయంపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 14వ రోజు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.

20 నెలల్లోనే 14 కొత్త డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

20 నెలల్లోనే 14 కొత్త డయాలసిస్ కేంద్రాలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

ఏపీలో డయాలసిస్ కేంద్రాల పెంపుపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనమండలిలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,721 డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.

మంత్రి చొరవతో గుండె మార్పిడి

మంత్రి చొరవతో గుండె మార్పిడి

రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ చొరవతో ఓ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హరీశ్‌బాబు తెలిపారు.

పేరు మార్పుతో నష్టం లేదు..

పేరు మార్పుతో నష్టం లేదు..

ఉపాధి హామీ పథకం పేరు మార్పు వల్ల కూలీలకు ఎలాంటి నష్టం జరగదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. బత్తలపల్లిలో శుక్రవారం నిర్వహించిన వీబీజీరాంజీపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై  మంత్రి సత్యకుమార్ ధ్వజం

కెమికల్స్ వాడి శ్రీవారి లడ్డూ తయారు చేశారు.. జగన్ అండ్‌కోపై మంత్రి సత్యకుమార్ ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని.. ఆ పాపం జగన్‌ అండ్‌కోదేనని ధ్వజమెత్తారు.

Minister Satya Kumar Yadav: స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్

Minister Satya Kumar Yadav: స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని లక్ష్యాలు సాధించాలి: మంత్రి సత్యకుమార్

దేశ, రాష్ట్ర అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక యువతకు పెద్ద పీట వేస్తూ అన్నిరంగాల్లో వారిని ప్రోత్సహిస్తూ రాణించేలా సహకారం అందిస్తున్నారని కొనియాడారు..

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

రాష్ట్రమంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరభగీరథుడు సీఎం చంద్రబాబునాయుడు.. అతిపెద్ద దొంగ జగన్‌ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీసీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

Satya Kumar: ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అంతా భాగస్వామ్యం కావాలి..

Satya Kumar: ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అంతా భాగస్వామ్యం కావాలి..

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓపీ, ఐపీ, ఇతర సేవలు గతంతో పోలిస్తే 12శాతం పెరిగాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. రోగులు అధిక శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా చేయగలిగామని పేర్కొన్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి