Home » Littles
పిల్లల వయసు, ఎదుగుదల తీరును బట్టి వివిధ రకాల ఆహార పదార్థాలను ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే.. పిల్లలకు ఆహారం సూచించేప్పుడు వారిలో ఏవైనా పోషక లోపాలున్నాయేమో పరిశీలించాలని, ఎత్తు, బరువును చూడాలని చెబుతున్నారు. ఇంకా వారేం చెబుతున్నారంటే...
ప్రస్తుతం వేసవి సీజన్ వచ్చేసింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చేశారు. అయితే.. ఇంటివద్ద ఉండే చిన్నారులు బయట ఎండలో ఆటలాడుతుంటారు. ఈ క్రమంలో వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాగా.. వేసవిలో పిల్లలు అస్వస్థతకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీపుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
4 నుంచి 11 ఏళ్ల వయసు పిల్లలు ఇచ్చే సలహాలను స్వీకరించి, వాటికి కార్యరూపం ఇస్తుంటారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగా కొత్తకొత్త ఆవిష్కరణలు చేసి, వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటారు.
రత్నశెట్టి ఓ వ్యాపారి. అక్బర్ పాదుషాకి మాయమాటలు చెబుతూ, విలువైన కానుకలు పంపిస్తూ తన పరపతి పెంచుకునేవాడు. రత్నశెట్టి వ్యవహార శైలిని క్షుణ్ణంగా తెలుసుకున్న బీర్బల్, ఆయన గురించి అక్బర్కి చూచాయగా చెప్పినా పట్టించుకోక పోవడంతో సరైన సమయం కోసం ఎదురు చూడసాగాడు.
అనంత వరం అనే ఊరికి కూతవేటు దూరంలో ఒక అడవి ఉంది. ఈ గ్రామ ప్రజలు పళ్లు కాయలు అవసరమైన వంట చెరకు కోసం హాయిగా అడవికి నడిచి పోయి అన్నీ తెచ్చుకునే వారు. ముఖ్యంగా చిన్న పిల్లలు అడవికి వెళ్లి, అక్కడే చెట్ల నీడలో ఆడుకొని, ఆ చెట్ల తియ్యనిపండ్లను కోసుకుని వచ్చేవారు.
గౌతమీ నది తీరంలో ఆనందుడు అనే ముని కొందరు రాజ కుమారులకు విద్యా బుధ్దులు నేర్పిస్తూ ఉండేవాడు. ఒక రోజు ముని చుట్టు పక్కల గ్రామాల నుండి తన మాటలు వినడానికి వచ్చిన వారితో మాట్లాడుతూ ఉండగా,
అనగనగా ఒక అడవిలో రాకీ అనే దుప్పి ఉండేది.అది చాలా తెలివైనది మరియు చురుకైనది. ఒక రోజు రాకీ ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం పోయింది.అంతలోగా వర్షం రావడంతో దగ్గరలో కనిపించినగుహలోకి వెళ్లి, తల దాచుకుంది.
అవంతీ పురం అనే రాజ్యాన్ని మహేంద్రుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు.అతనికి కుడి భుజంలాంటి మహామంత్రి ఒకరోజు అనారోగ్యం కారణంగా మరణించాడు. మహేంద్రుడు మంత్రి కుమారుడిని మంత్రి స్థానంలో నియమించాడు,పదవినైతే ఇచ్చాడు కానీ మహేంద్రుడికి అతని తెలివితేటలు ఏ పాటివో అతను ఆ పదవికి అర్హుడేనా అని పరీక్ష పెట్టాలి అనిపించింది.
ఒక తోటలో చాలా రకాల పూలు ఉండేవి. వాటిలో ఒక గడ్తి పువ్వు కూడా ఉంది. ఒక ఉదయం పూట ఇద్దరు మనుషులు ఆ పూలతోటకు వచ్చి అన్ని మొక్కలను చూస్తూ, దాన్ని చూడు గడ్డిపువ్వు అయినా ఎంత అందంగా ఉందో అన్నారు.
వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు.అతను విద్యావంతుడే అయినా, ఏపనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. అతని ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసి అతను తన తండ్రి వద్దకువెళ్లి తనకు కూడా పెళ్లి చేయమని అడిగాడు.