Home » Kids Health
కిడ్నీ మార్పిడి చేయిస్తామని నమ్మబలికి బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో కోదాడ డీఎస్పీ మామిళ్ల శ్రీధర్రెడ్డి వివరాలను వెల్లడించారు.
గుంతకల్లు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పై పెచ్చులు పడుతూ 7 ఏళ్ల మణికంఠ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది.
పిల్లలు అడిగింది ఏదీ కాదనలేరు తల్లిదండ్రులు. పిల్లల ఏడుపు చూడలేక కష్టం అయినా కొన్ని కొనిస్తుంటారు. కానీ ఈ వస్తువులు మాత్రం పొరపాటున కూడా కొనివ్వకూడదు.
చిన్న పిల్లలకు నూనెతో ఒళ్లంతా మసాజ్ చేసి స్నానం చేయించడం ఎప్పటినుండో మన పెద్దవాళ్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సేఫ్.. దీని వల్ల ఏం జరుగుతుందంటే..
మైగ్రేన్ నొప్పులు కారణంగా కంటి సమస్యలు, నొప్పులు ఉంటాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలి. ఒత్తిడి కారణంగా మైగ్రేన్ వస్తున్నట్లయితే లోతైన శ్వాస తీసుకోవడం, మైండ్ ఫుల్ నెస్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇప్పట్లో పిల్లలకు డైపర్స్ తప్పనిసరి అయిపోయింది. ఇంట్లో ఉన్నా, బయటకు తీసుకెళ్లినా డైపర్స్ వేసే తల్లులు ఉన్నారు. అయితే వీటి వల్ల పిల్లల చర్మం దెబ్బ తింటుంది. చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, దురద వంటివి వస్తాయి.
నిలిచిపోయిన నీరు కారణంగా దోమల ఉత్పత్తి కేంద్రంగా మారి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు దారితీస్తుంది. ఇంటికి సమీపంలో కంటైనర్లు, నిలువ ఉన్న నీరు ముఖ్యంగా సాయంత్రం,రాత్రి సమయంలో దోమలు ఎక్కువగా చురుకుగా ఉన్నప్పుడు దోమతెరలు ఉపయోగించాలి.
పిల్లలు ఆహారం సరిగా తినరు. వాళ్లకు ఏమి పెట్టినా అరకొర తిని వదిలేస్తుంటారు. దీంతో పిల్లలకు అవసరమైనంత పోషకాలు ఇవ్వడంలో తల్లిదండ్రులు విఫలం అవుతుంటారు. ఇందుకోసమే చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు హెల్త్ డ్రింక్స్, ప్రోటీన్ డ్రింక్స్ ఇస్తుంటారు. కానీ..
పిల్లలకు చాలావరకు చేతికి ఏది దొరికితే అది తినే అలవాటు ఉంటుంది. ఇంట్లో అయినా, బయట అయినా ఇదే పరిస్థితి ఉంటుంది. కొన్ని సార్లు పాడైన ఆహారం, మరికొన్ని సార్లు అతిగా తినడం వంటివి జరిగుతుంటాయి. వీటి వల్ల పిల్లలకు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి
పుట్టిన పిల్లలకు తల్లిపాలే ఆహారం అవుతాయి. దాదాపు 6 నెలల వరకు తల్లిపాలు, కుదరకపోతే ఫార్ములా పాలు తప్ప వేరే ఏమీ ఇవ్వకూడదు పిల్లలకు. కానీ 6నెలలు దాటిన తరువాత మెల్లిగా వారు తినగలిగే, జీర్ణం చేసుకోగలిగే ఆహారాలను చేర్చమని ఆహార నిపుణుల నుండి పిల్లల వైద్యుల వరకు అందరూ సిఫారసు చేస్తారు. ఎందుకంటే..