Home » Jharkhand
ఝార్ఖండ్లో భద్రతా బలగాలు నిర్వహించిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. వారిలో కోటి రూపాయల రివార్డు ఉన్న అగ్రనేత ప్రయాగ్ మాంఝీ కూడా ఉన్నాడు
Top Maoist Leader dead: జార్ఖండ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కీలక నేత హతమయ్యాడు. అతడిపై కోటి రూపాయల రివార్డు ఉంది.
Jharkhand Encounter: జార్ఖండ్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఝార్ఖండ్లో తాజాగా రైలు ప్రమాదం సంభవించింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలును మరో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఇద్దరు లోకో పైలట్లు దుర్మరణం చెందారు.
దాదాపు నాలుగు లక్షల మందికిపైగా విద్యార్థులు రాస్తున్న టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ పేపర్ లీకైంది. పరీక్షకు ముందే అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు రెండు పరీక్షలను రద్దు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఒడిశా గవర్నర్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్, క్రియాశీల రాజకీయాల్లో తన రెండో ఇన్నింగ్స్ను అధికారికంగా ప్రారంభించారు. శుక్రవారం రాంచీలో వేలాది మంది మద్దతుదారులు, ప్రముఖ నాయకుల సమక్షంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు.
పూజా సింఘాల్ న్యాయపోరాటంలో పలు ఆటుపోట్లు చవిచూశారు. సుప్రీంకోర్టు సైతం గతంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకు 2023 ఫిబ్రవరిలో ఆమెకు అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
కాంగ్రెస్కు చెందిన రాధాకృష్ణ కిషోర్కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పటించారు. దీపికా పాండే, సుదివ్య సోను, ఇర్ఫాన్ అన్సారీలకు మూడేసి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. హఫీజుల్ హసన్, యోగేంద్ర ప్రసాద్, చమ్రా లిండా, రాందాస్ సోరెన్, దీపక్ బిరువా, సంజయ్ ప్రసాద్ యాదవ్లకు..
ఝార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాంచీలోని మోరబడి గ్రైండ్లో ‘ఇండియా’ కూటమి నేతల సమక్షంలో గురువారం ఈ
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. ఆ రాష్ట్ర ఓటరు ఇండియా కూటమిలోని జార్ఖండ్ మూక్తి మోర్చా (జేఎంఎం) పార్టీకి పట్టం కట్టారు. ఆ పార్టీతోపాటు భాగస్వామ్య పక్షాలు అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దీంతో గురువారం జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ మరోసారి బాధ్యతలు చేపట్టారు.