• Home » Jayalalitha

Jayalalitha

Chennai: కొడనాడు ఎస్టేట్‌ కేసులో సీబీసీఐడీ విచారణకు రమేష్‌

Chennai: కొడనాడు ఎస్టేట్‌ కేసులో సీబీసీఐడీ విచారణకు రమేష్‌

మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన వరుస సంఘటనలపై, ఈ కేసులతో సంబంధం ఉన్న ఆత్తూర్‌ రమేష్‏ను సీబీసీఐడీ అధికారులు విచారించారు. ఈ ఎస్టేట్‏లో వాచ్‌మన్‌ హత్య, మరోవాచ్‌మన్‌పై హత్యాయత్నం, దోపిడీ, కంట్రోల్‌రూమ్‌ ఇన్‌ఛార్జి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుపుతున్నారు.

Chennai: కొడనాడు హత్య, దోపిడీ కేసు.. సీబీసీఐడీ విచారణకు సయాన్‌ హాజరు

Chennai: కొడనాడు హత్య, దోపిడీ కేసు.. సీబీసీఐడీ విచారణకు సయాన్‌ హాజరు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో జరిగిన హత్య, దోపిడీ కేసు విచారణకు సయాన్‌ హాజరయ్యారు. నీలగిరి జిల్లాలో జయలలితకు చెందిన అత్యంత ఖరీదైన ‘కొడనాడు ఎస్టేట్’ ఉంది. దీంట్లోనే జయలలితకు చెందిన బంగారం నగలు, భూముల పత్రాలు, ఇతరత్రా ఆసంతులకు సంబంధించిన పత్రాలు ఉండేవని సమాచారం.

Kodanadu: కొడనాడు వ్యవహారంలో ఇంటర్‌ పోల్‌ నివేదిక

Kodanadu: కొడనాడు వ్యవహారంలో ఇంటర్‌ పోల్‌ నివేదిక

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ హత్యకు సంబంధించి ‘ఇంటర్‌పోల్‌’ విచారణ నివేదిక కోసం వేచి ఉన్నామని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలియజేశారు. జయలలితకు ఊటీ సమీపంలో కొడనాడు ఎస్టేట్ పేరుతో పెద్దపెద్ద భవనాలున్నాయి.

Jayalalitha Assets: అమ్మ ఆస్తులు.. పూర్తయిన అప్పగింతలు

Jayalalitha Assets: అమ్మ ఆస్తులు.. పూర్తయిన అప్పగింతలు

Jayalalitha Assets: తమిళ ప్రజల ఆరాధ్య దైవం అమ్మగా జయలలిత ఖ్యాతి పొందారు. 2016 డిసెంబర్‌లో ఆమె తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో మరణించారు. అయితే పలుమార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు.

Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..

Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..

అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

CM Stalin: కొడనాడు కేసును ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాలి

CM Stalin: కొడనాడు కేసును ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాలి

నీలగిరి జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సొంతమైన కొడనాడు ఎస్టేట్‌(Kodanadu Estate)లో జరిగిన హత్య, దోపిడీ తదితర ఘటనలకు సంబంధించిన కేసును ఇంటర్‌పోల్‌ సాయంతో విచారణ జరపాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) పేర్కొన్నారు.

Chennai: త్వరలో జయలలిత 28 కిలోల బంగారు నగల వేలం..

Chennai: త్వరలో జయలలిత 28 కిలోల బంగారు నగల వేలం..

అక్రమార్జన కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా సొమ్ము రూ.100 కోట్ల వసూలు దిశగా మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa)కు చెందిన 28 కిలోల బంగారు నగలను వేలం వేయడానికి రంగం సిద్ధమైంది.

Jayalalitha: జయలలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు..

Jayalalitha: జయలలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు కీలక తీర్పు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలిత బంగారు ఆభరణాలపై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆమెకు సంబంధించిన 27 కిలోల బంగారు ఆభరణాలు తీసుకువెళ్లాలని చెప్పింది.

Chennai: ‘జయ’ నగలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించండి

Chennai: ‘జయ’ నగలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించండి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత(Jayalalitha)కు చెందిన బంగారు నగలను తమిళనాడు రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది.

Kodanadu Estate: 30న ‘కొడనాడు’ కేసు విచారణ.. హాజరుకానున్న మాజీ సీఎం

Kodanadu Estate: 30న ‘కొడనాడు’ కేసు విచారణ.. హాజరుకానున్న మాజీ సీఎం

కొడనాడు హత్య, దోపిడీ కేసుకు సంబంధించి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) ఈ నెల 30,31 తేదీల్లో మాస్టర్‌ న్యాయస్థానంలో హాజరై సాక్ష్యం ఇస్తారని ఆయన తరఫు న్యాయవాదులు మద్రాసు హైకోర్టుకు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి