• Home » Jadcherla

Jadcherla

Jadcherla: 403 గజాలకు రూ. 20.50 కోట్లు

Jadcherla: 403 గజాలకు రూ. 20.50 కోట్లు

ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) చార్జీలు కోట్లలో రావడంతో సదరు ప్లాటు యజమాని కంగుతిన్న సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

Jadcherla: ఎన్‌ఎంఐఎంఎ్‌స వర్సిటీలో విద్యార్థినులకు అస్వస్థత

Jadcherla: ఎన్‌ఎంఐఎంఎ్‌స వర్సిటీలో విద్యార్థినులకు అస్వస్థత

నార్సిమోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (ఎన్‌ఎంఐఎంఎ్‌స) వర్సిటీలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 18 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు.

Anirudh Reddy: చంద్రబాబు ఒక కన్నును పొడుచుకున్నారా?

Anirudh Reddy: చంద్రబాబు ఒక కన్నును పొడుచుకున్నారా?

‘‘విభజన సందర్భంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌.. రెండు కళ్లలాంటివి అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. నేడు ఒక కన్నును పొడుచుకున్నారా?’’ అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు.

Telangana MLA: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Telangana MLA: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చెలరేగిన దుమారం ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతుంది. అలాంటి వేళ తెలంగాణలోని జెడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంకన్న దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్స్ లేఖలు అనుమతించక పోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల వ్యవహారశైలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

Hyderabad: రెడ్‌స్టోన్‌ హోటల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య!

Hyderabad: రెడ్‌స్టోన్‌ హోటల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య!

జడ్చర్లకు చెందిన ఓ నర్సింగ్‌ విద్యార్థిని హైదరాబాద్‌లోని హోటల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఉదంతమిది. ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు.

Food Poisoning: కలుషిత ఆహారంతో 49 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning: కలుషిత ఆహారంతో 49 మంది విద్యార్థులకు అస్వస్థత

కలుషితాహారం తిని 49 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Komatireddy:  ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ భారీ స్కాం.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

Komatireddy: ప్రాజెక్టుల పేరిట కేసీఆర్ భారీ స్కాం.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు

ప్రాజెక్టుల పేరిట మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkata Reddy) సంచలన ఆరోపణలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి