Home » Income tax filling
కొత్త ఆర్థిక సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకింగ్, పన్నులు, పెట్టుబడులకు సంబంధించి పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవి మీ నెలవారీ బడ్జెట్ నుంచి దీర్ఘకాలిక పొదుపు వరకు అన్నింటిపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను నిబంధనల్లో ఏప్రిల్ 1 నుంచి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వీటిని ముందే తెలుసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు.
ప్రతి ఏడాది ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్లను దాఖలు చేసేవారికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
విదేశాల్లో ఉన్న ఆస్తులను ఐటీ రిటర్నుల్లో వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2025-26 ఏడాదికి గాను వ్యక్తిగతంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో తమకు విదేశాల్లోవున్న ఆస్తులను వెల్లడించని వారిని గుర్తించినట్టు వెల్లడించింది.
ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈరోజు (సెప్టెంబర్ 15, 2025) లాస్ట్ డేట్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా, వాట్సాప్లో సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచారనే పుకార్లు ఊపందుకున్నాయి. దీనిపై ఆదాయపు పన్ను శాఖ స్పందించింది.
ఐటీఆర్ ఫైలింగ్ గడువు దగ్గర పడుతోంది. ఇంకా అనేక మంది రిటర్న్స్ ఫైల్ చేయలేదు. చాలామంది పన్ను చెల్లింపుదారులు గడువు మళ్లీ పొడిగిస్తారేమోనని ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
సెప్టెంబర్ మాసం రాగానే ఐటీఆర్ ఫైలింగ్ గడువుకు సంబంధించి మళ్లీ పొడిగింపు డిమాండ్ ఊపందుకుంది. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక చాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FKCCI), చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ సూరత్ (CAAS) వంటి ప్రముఖ సంస్థలు ఐటీఆర్ గడువును మరింత పెంచాలని కోరుతున్నాయి.
మీ సెలవులకి ప్లాన్ చేసే ముందు ఒక్కసారి ఐటీఆర్ ఫైలింగ్ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే దీని గడువు తేదీ సమీపిస్తోంది. టైంలోపు పక్కాగా ఫైల్ చేస్తే రీఫండ్ కూడా త్వరగా వస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రతి ఏడాది లాగే, ఈసారి కూడా ఆదాయపు పన్ను (ITR) దాఖలుకు చివరి తేదీ దగ్గర పడుతోంది. గడువు సమీపించగానే డాక్యుమెంట్లు తెచ్చుకోవటం, లాగిన్ అవ్వటం… ఇదంతా చివరిదాకా వాయిదా వేసుకున్న వారికే టెన్షన్ ఉంటుంది. కానీ కొందరు మాత్రం ముందుగానే ప్లాన్ చేసుకుని, స్మార్ట్గా పన్నులను తగ్గించుకుంటారు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
2025 కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఇక, ఈ బిల్లులో సెక్షన్ 80M, మినిమం టాక్స్, NGOలకు సంబంధించిన పన్ను నిబంధనలతో సహా పలు కీలక మార్పులు ఉన్నాయి.