Home » Illegal Sand Mining
అక్రమమైనింగ్కు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలిగించి న వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముం దస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఇసుక, మట్టి, గ్రావెల్, ఇతర చిన్న తరహా ఖనిజాల అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టేందుకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి.
వైసీపీ (YSRCP) పాలనలో కృష్ణా నదిలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల బాగోతాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. నాడు ప్రభు త్వంలోని పెద్దల అండదండలు ఉండడంతో ఇష్టాను సారంగా తవ్వకాలు చేశారు..