Home » Himachal Pradesh
హిమాచల్ ప్రదేశ్లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. 15 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన కొడుకు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
రీల్స్ పిచ్చికి మరో నిండు ప్రాణం బలైంది. ఓ యువకుడు బైక్ స్టంట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్లో శనివారం చోటుచేసుకుంది.
పాలక్వా గ్రామంలోకి అక్టోబర్ 20వ తేదీన చిరుత ప్రవేశించింది. పొలాల్లోని పొదల మాటున దాక్కుంది. అటువైపు వచ్చిన కొంతమంది గ్రామస్తులు చిరుత పులి అరుపులు విన్నారు. భయంతో అరుస్తూ గ్రామంలోకి పరుగులు తీసే ప్రయత్నం చేశారు.
హిమాచల్ ప్రదేశ్లో ఘోరం జరిగింది. కొండ చరియలు ఒక ప్రయివేటు బస్సు మీద విరిగిపడి 15 మంది మరణించారు. ఇప్పటివరకు 15 మంది మృతదేహాలు..
దారుణ అక్షర దోషాలతో చెక్కు రాసిచ్చిన ఓ ప్రభుత్వ టీచర్పై హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ సీరియస్ అయ్యింది. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.
సహజసిద్ధంగా అందంతో మెరిసే కొండ ప్రాంతాలు, ఇప్పుడు వర్షాల విలయంలో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వర్షాల కారణంగా అక్కడి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వర్షాకాలం సీజన్లో చోటుచేసుకున్న పెను విపత్తుపై ముఖ్యమంత్రి, అధికారులు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని బీజేపీ నేతలు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు.
మునుపెన్నడూ లేనివిధంగా ఉత్తరభారతంలోని అనేక రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో భారీ స్థాయిలో చెట్ల దుంగలు కొట్టుకువచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం సీరియస్ అయింది. వరద సంక్షోభానికి కారణం చెట్ల అక్రమ నరికివేతే అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
కొండచరియలు స్కూటర్తో సహా అతడ్ని కప్పెట్టేశాయి. సెర్చ్ ఆపరేషన్లో అతడి శవాన్ని వెలికితీశారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సెర్చ్ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి.
బియాస్ నది పొంగిపొర్లుతుండటంతో మనాలిలోని ఒక బహుళ అంతస్తుల హోటల్, నాలుగు దుకాణాలు కొట్టుకుపోయాయి. మనాలి-లెహ్ హైవే పలు చోట్ల దిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్ల కనెక్టివిటీ, విద్యుత్ లేకపోవడంతో వందలాది మంది ప్రజలు పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నిలిచిపోయారు.