Home » Harbhajan Singh
Harbhajan Singh: భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ సెంచరీతో ఓవర్నైట్ హీరో అయిపోయాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్లతో ఫేమ్ సంపాదించుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్.. ఇంగ్లండ్పై సెంచరీతో ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ తన ముద్ర వేశాడు. అతడి నాక్పై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు.
టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డ్రెస్సింగ్ రూమ్లో ఓ దొంగ ఉన్నాడని.. అతడే భారత జట్టు అంతర్గత అంశాలు బయటపెడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.
భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, ఆసీస్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ 2008 మంకీ గేట్ వివాదంలో పాత్రధారులు. జాతి విద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో రగిలిన ఈ వివాదం ఇద్దరి కెరీర్లోనూ మాయని మచ్చగా నిలిచింది. మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించారు. హర్భజన్, సైమండ్స్ శత్రువులుగా మారిపోయారు.
భారత్ ఆసిస్ పర్యటనలో ఉన్న సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ 2008 నాటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అంపైర్ గా ఉన్న స్టీవ్ బక్నర్ చూపిన పక్షపాత వైఖరిని మరోసారి గుర్తుచేస్తూ అతడి దుర్భుద్ధి ఎలా ఉండేదో తెలుపుతూ కొన్ని ఇన్సిడెంట్స్ను గుర్తుచేశాడు.
ధోనీ జట్టులో హర్భజన్ సింగ్ దాదాపు 15 ఏళ్లపాటు సభ్యుడిగా ఉన్నాడు. 31 టెస్టులు, 77 వన్డేలు, 25 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అయితే, ధోనీని టార్గెట్ చేస్తూ గతంలో చేసిన ఓ కామెంట్ వీరిద్దరి మధ్యా అగ్గిరాజేసింది...
నాలుగు నెలలు తిరగకముందే కోచ్ రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన పాత పోస్ట్ ను కొందరు నెటిజన్లు మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇది పాక్ అభిమానులను తెగ ఇబ్బంది పెడుతోంది.
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోని అత్యుత్తమ బ్యాటర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఒకడు. వన్డేలు, టీ-20లు, టెస్ట్లు.. ఫార్మాట్ ఏదైనా పరుగులు చేసే యంత్రంగా కోహ్లీ ఎదిగాడు. అయితే ఎంత ట్యాలెంట్ ఉన్నప్పటికీ కోహ్లీ కెరీర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
కోల్కతా(Kolkata)లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో ఆగస్టు 9న మహిళా వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ విషాద ఘటన విషయంలో మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ రాసిన గవర్నర్కు బహిరంగ లేఖ రాశారు.
కోల్ కతా వైద్యురాలి మృతి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. మృతురాలికి న్యాయం జరగాలని, వీలైనంత త్వరగా నిందితుడిని ఉరి తీయాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదే అంశంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన బ్లడ్ క్యాన్సర్తో బాధ పడుతున్నారు. క్యాన్సర్కు లండన్లో గల కింగ్స్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవల భారత్ తిరిగొచ్చారు. ఆ వెంటనే మృతిచెందారు. గైక్వాడ్ మృతిపట్ల పలువురు క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.