• Home » Gutha Sukender Reddy

Gutha Sukender Reddy

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్

తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయినప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు సభలోనే ఉండి నిరసనకు దిగారు.

Legislative Council: అసెంబ్లీ పాత భవన పునరుద్ధరణ పూర్తిచేయాలి

Legislative Council: అసెంబ్లీ పాత భవన పునరుద్ధరణ పూర్తిచేయాలి

త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశాలను అసెంబ్లీ పాత భవనంలో నిర్వహించేందుకు భవన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Gutta Sukender Reddy: అసహ్యకరంగా రాజకీయ నేతల భాష

Gutta Sukender Reddy: అసహ్యకరంగా రాజకీయ నేతల భాష

ప్రస్తుతం రాజకీయ నేతలు వాడుతున్న భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

Gutha Sukhender Reddy:రేవంత్ ప్రభుత్వ పనితీరుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసలు

Gutha Sukhender Reddy:రేవంత్ ప్రభుత్వ పనితీరుపై గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రశంసలు

Gutha Sukhender Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సేద్యయోగ్యమైన భూములకే పెట్టుబడి సహాయం ఇవ్వాలని తాను కూడా సూచించానని అన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలకు, రోడ్లకు రైతుబంధు తొలగించాలని ప్రభుత్వానికి సూచించామని అన్నారు.

Hyderabad: నేను బీఆర్‌ఎస్‌ మండలి చైర్మన్‌ను కాను : గుత్తా

Hyderabad: నేను బీఆర్‌ఎస్‌ మండలి చైర్మన్‌ను కాను : గుత్తా

తాను బీఆర్‌ఎస్‌ మండలి చైర్మన్‌ను కానని, ఈ పదవిని తీసుకున్న తర్వాత తనకు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Gutha Sukhender: ప్రభుత్వంపై మండలి చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Gutha Sukhender: ప్రభుత్వంపై మండలి చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana: రాజకీయ నాయకులు పరుశపదజాలం వాడడం బాధాకరమని మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి అన్నారు. కొందరు ఇష్టమున్నట్టు మాట్లాడితే తనలాంటి వాడికి ఇబ్బందిగా ఉందన్నారు. సోషల్ మీడియాలో వాడే పదజాలం పద్ధతిగా ఉండాలని సూచించారు.

Telangana: ‘సుంకిశాల ఘటనకు కారణం వారే’

Telangana: ‘సుంకిశాల ఘటనకు కారణం వారే’

సుంకిశాల ప్రాజెక్టు కూలడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతే కారణం అని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం నాడు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నాడు ..

Nalgonda: మా ఊర్లో సగం ఇళ్లకే భగీరథ నీళ్లు ..

Nalgonda: మా ఊర్లో సగం ఇళ్లకే భగీరథ నీళ్లు ..

తన సొంత గ్రామంలో మిషన్‌ భగీరథ నీళ్లు సగం ఇళ్లకే వస్తున్నాయని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జరిగిన నల్లగొండ జడ్పీ సర్వసభ్య చివరి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Nalgonda: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కష్టమే.. గుత్తా సంచలన వ్యాఖ్యలు

Nalgonda: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కష్టమే.. గుత్తా సంచలన వ్యాఖ్యలు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవడం కష్టమేనని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhendar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికలతో బీఆర్ఎస్(BRS) ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే ఉండిపోతుందని అన్నారు.

 TG News: గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. కారణమిదే..?

TG News: గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. కారణమిదే..?

బీఆర్ఎస్ నేతలు వరుసగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండటంతో ఆ పార్టీ అధిష్ఠానం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ(BRS MLC)లు శుక్రవారం నాడు కలిశారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, యాదవరెడ్డి ఉన్నారు. పార్టీ మారిన పట్న మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్సీలు కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి