Home » GDP
భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థంగా నిలబెట్టుకుంటోంది. ఈ క్రమంలో కొత్త పెట్టుబడులను ఆహ్వానించడంలో, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడంలో, పౌరులకు (India GDP Growth March 2024) మరింత ఆర్థిక ఉపాధి కల్పించడంలో ముందుకు సాగుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత భారత్ రివేంజ్ తీర్చుకోవడం, పాకిస్థాన్ వేడుకోవడం సహా అనేకం జరిగాయి. అయితే అసలు పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటి, జీడీపీ (Pakistan GDP) ఎంత ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
2025లో భారత జీడీపీ వృద్ధి అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అనలిటిక్స్ 6.1 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆర్థిక రంగంలో కీలక మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అంచనాను తాజాగా తగ్గించడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.
ట్రంప్ ప్రతీకార సుంకాల కారణంగా అమెరికా మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు 1930 మాంద్యానికి కారణమైన విధానాలే మళ్లీ అమలవుతున్నాయని మార్కెట్లు భయపడుతున్నాయి
India-World Bank: ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం టాప్లో ఉంది. ఈ విధానాలు గనుక ఇండియా అనుసరిస్తే అమెరికా, చైనాలను మించి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే ఛాన్స్ ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచింది. 2023-24 ప్రాథమిక అంచనాల ప్రకారం... రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,56,564గా నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది.
నేడు ఉత్తర్ప్రదేశ్లో అంగరంగ వైభవంగా మొదలైన మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అయితే 45 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు 40 కోట్ల మందికిపైగా వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వేడుక ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం రానుందని చెబుతున్నారు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్ మరో అడుగుదూరంలోనే ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అనే సంస్థ శనివారం తెలిపింది. 2030-31 నాటికి ఈ గమ్యాన్ని భారత్ చేరుకుంటుందని తెలిపింది.
దేశ జీడీపీలో దాదాపు 30 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు వాటా 30 శాతంగా ఉంది.
భారత్లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి(PMEAC) బుధవారం విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. ధనిక రాష్ట్రాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది.