• Home » Gajendra Singh Shekhawat

Gajendra Singh Shekhawat

Gajendra Singh Shekhawat: ఐదేళ్లలో 610 కళాఖండాలు స్వాధీనం

Gajendra Singh Shekhawat: ఐదేళ్లలో 610 కళాఖండాలు స్వాధీనం

గత ఐదేళ్లలో ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయిలాండ్‌, యూకే, యూఎ్‌సఏ నుంచి మొత్తం..

Gajendra Singh Shekhawat: మోదీ విజన్, చంద్రబాబు ప్లానింగ్‌తో ఏపీ అభివృద్ధి

Gajendra Singh Shekhawat: మోదీ విజన్, చంద్రబాబు ప్లానింగ్‌తో ఏపీ అభివృద్ధి

డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుని కలిసి పలు ప్రాజెక్ట్‌లపై కూడా చర్చించామని తెలిపారు. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని వెల్లడించారు.

Pawan Kalyan: రూ.430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు..

Pawan Kalyan: రూ.430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు..

Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో పర్యాటక రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.

Gajendra Singh: సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని జాతీయ పండుగగా నిర్వహించాలి

Gajendra Singh: సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని జాతీయ పండుగగా నిర్వహించాలి

కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో బీజేపీ తెలంగాణ ఎంపీలు భేటీ అయ్యారు.

Delhi : స్కై డైవింగ్‌ చేసిన గజేంద్రసింగ్‌ షెకావత్‌

Delhi : స్కై డైవింగ్‌ చేసిన గజేంద్రసింగ్‌ షెకావత్‌

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ స్కై డైవింగ్‌ చేశారు. ‘ప్రపంచ స్కై డైవింగ్‌ డే’ సందర్భంగా శనివారం ఆయన ఈ అరుదైన సాహసం చేశారు.

Union Ministers: బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు..

Union Ministers: బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు..

మంగళవారం నాడు పలువురు కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖల బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు తరువాత సోమవారం సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని నరేంద్ర మోదీ.

Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీట్ల పంపకం..

Pawan Kalyan: రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీట్ల పంపకం..

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని ట్విటర్ వేదికగా వెల్లడించారు.

AP News: చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న కీలక భేటీ.. ఈ అంశాలపై చర్చ!

AP News: చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న కీలక భేటీ.. ఈ అంశాలపై చర్చ!

ఉండవల్లిలోని చంద్రబాబు (Chandrababu) నివాసంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కీలక సమావేశం కొనసాగుతోంది. పొత్తు కుదిరిన నేపథ్యంలో టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) పార్టీలు కీలక చర్చలు జరుపుతున్నాయి. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై పార్టీలు ప్రధానంగా దృష్టిసారించాయి. టీడీపీ బాస్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బీజేపీ తరపున గజేంద్ర సింగ్ షకావత్ (Gajendra Singh Shekhawat), జయంత్ పాండే (Jayanth Pandey) ఈ భేటీలో పాల్గొన్నారు.

Chandrababu: చంద్రబాబు నివాసానికి పవన్.. నేటితో తేలిపోనున్న లెక్కలు..

Chandrababu: చంద్రబాబు నివాసానికి పవన్.. నేటితో తేలిపోనున్న లెక్కలు..

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చంద్రబాబుతో చర్చించనున్నారు. కాగా.. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ బృందం కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లింది. నేటి భేటీతో బీజేపీ అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది

Chandrababu: చంద్రబాబు నివాసానికి షకావత్ బృందం..

Chandrababu: చంద్రబాబు నివాసానికి షకావత్ బృందం..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ బృందం చేరుకుంది. వీరితో జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. గత రెండు రోజులుగా ఏపీలోని తమ పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కూడా భేటీ అయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి