Home » Earthquake
టర్కీ దేశపు అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపంతో భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల్లో నుంచి జనం పరుగులు తీస్తూ ఆహాకారాలు చేశారు.
మయన్మార్, థాయ్లాండ్ భూకంపం ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషాద ఘటన మర్చిపోక ముందే ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో భూకంపం సంభవించింది.
నేడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భయంతో ఒక్క క్షణం అక్కడి ప్రజల గుండె ఆగిపోయింది. అందుకు కారణం.. బుధవారం ఉదయం అక్కడ సంభవించిన భూప్రకంపనలు. అసలేం జరిగిందంటే..
Elephants Viral Video: ఆ ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. ఎక్కడినుంచి ప్రమాదం వస్తుందో తెలియక గుంపుగా చేరాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మయన్మార్లో ఆదివారం ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం (EMSC) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దేశాన్ని 5.6 తీవ్రతతో భూకంపం తాకింది.
వరుసగా ఏర్పడుతున్న భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సురక్షితమనేది తొలస్తున్న ప్రశ్న. భూకంపాలకు దక్షిణాది రాష్ట్రాలు ఎంతవరకు సేఫ్. భూకంప తీవ్రత రెండు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో భూకంపాలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి మొదలైన భూకంపనాలు జరుగుతున్నాయి. జపాన్ లో గత 24 గంటల్లో 4సార్లు భూమి కంపించగా, తాజాగా ఈ ఉదయం ఇరాన్ లో ప్రకంపనలు సంభవించాయి.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో సాయంత్ర 7.52 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది.
Myanmar Earthquake: ఐదు రోజుల క్రితం మయన్మార్ను తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భయంకర ప్రకృతి విపత్తు ధాటికి వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి. భారీ ఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. తాజాగా ఏ ఉపాధ్యాయుడిని రెస్క్యూ అధికారులు శిథిలాల నుంచి సురక్షితంగా బయటికి తీశారు. అతడ 5 రోజుల నుంచి..
Japan: రెండు భూకంపాల దెబ్బకే మయన్మార్ అతాలాకుతలం అయింది. అలాంటిది జపాన్ పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుంది. మెగాక్వేక్ వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మెగాక్వేక్ కారణంగా 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందని వెల్లడించింది.